జిల్లా-వార్తలు

  • Home
  • అందుబాటులోకి పెదగదిలి బ్రిడ్జి రహదారి

జిల్లా-వార్తలు

అందుబాటులోకి పెదగదిలి బ్రిడ్జి రహదారి

May 11,2024 | 23:49

 ప్రజాశక్తి – ఆరిలోవ : బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఆరిలోవ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో చేపట్టిన వంతెన ఎత్తు, విస్తరణ పనులు పూర్తయ్యాయి. సుమారు మూడు నెలల్లోనే…

పేదల సంక్షేమమే థ్యేయం : స్వామి

May 11,2024 | 23:49

ప్రజాశక్తి- కొండపి : పేదల సంక్షేమమే టిడిపి థ్యేయమని టిడిపి కూటమి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి…

జెండాలు మార్చే వ్యక్తిని కాదు.. మోసే వ్యక్తినే..

May 11,2024 | 23:47

ప్రజాశక్తి-శింగరాయకొండ : తాను జెండాలు మార్చే వ్యక్తిని కాదని..జెండాలు మోసే వ్యక్తినేనని ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి…

దళితుల భూములపై మాట్లాడని ఆ పార్టీలు : సిపిఎం

May 11,2024 | 23:45

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరచ్చకుండా, ప్రజా సమస్యలను విస్మరించిన వైసిపి, టిడిపి, కేంద్రంలోని బిజెపిలు…

అన్నిచోట్లా ఓట్ల మాటే

May 11,2024 | 23:44

చివరిరోజు ప్రదర్శనల్లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైసిపి, టిడిపి అభ్యర్థులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌కు ఒక్కరోజే ఉండడంతో ఎన్నికల వేడి తారాస్థాకికి చేరింది. ఏ నలుగురు…

ఓటుహక్కు వినియోగించుకోవాలి

May 11,2024 | 23:12

బొబ్బిలిపేటలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు ప్రజాశక్తి- ఆమదాలవలస రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించు కోవాలని ఎస్‌ఐ కె.వెంకటేష్‌ అన్నారు. శనివారం మండలంలోని సమస్యాత్మక…

అందరికీ ఊ కొట్టారు

May 11,2024 | 23:11

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో సుమారు 60 రోజులుగా సాగిన ప్రచారంలో ఓటర్ల చుట్టూ…

మౌలిక సదుపాయాలు పరిశీలించాలి

May 11,2024 | 23:10

మాట్లాడుతున్న కలెక్టర్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదు పాయాలు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి…

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

May 11,2024 | 23:08

అవగాహన కల్పిస్తున్న సిఎఫ్‌ఎల్‌ కో-ఆర్డినేటర్‌ హరనాథ్‌ ఆమదాలవలస: ఆన్‌లైన్‌ మోసాలపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సిఎఫ్‌ఎల్‌ కో-ఆర్డినేటర్‌ హరనాథ్‌ అన్నారు. మండలంలోని బొబ్బిలిపేటలో ఆర్‌బిఐ పథకంలో భాగంగా…