జిల్లా-వార్తలు

  • Home
  • రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పక్కా ఏర్పాట్లు

జిల్లా-వార్తలు

రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పక్కా ఏర్పాట్లు

Apr 21,2024 | 21:44

ప్రజాశక్తి-డెంకాడ, విజయనగరం కోట : రిసెప్షన్‌ సెంటర్లవద్ద అన్ని వసతులను కల్పిస్తూ, పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం…

నేడు చంద్రబాబు రాక

Apr 21,2024 | 21:43

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు జిల్లాలో పర్యటించను న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం శృంగవరపుకోటలో…

గిరిజనుల పాలిట వెలుగు రేఖ సిపిఎం

Apr 21,2024 | 21:42

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సమాజంలో అత్యంత వెనుబడిన వారెవరంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆదివాసీ గిరిజనులే. పూర్వం గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆ…

మట్టి లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి

Apr 21,2024 | 18:01

ప్రజాశక్తి – ఆలమూరు:ఒక మట్టి లారీ ప్రమాదవశాస్తూ అదుపుతప్పి బోల్తాపడగా డ్రైవర్‌ మఅతి చెందిన ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌…

ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే అప్పలనర్సను ఎంపిగా గెలిపించుకుందాం : వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు

Apr 21,2024 | 15:24

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే రావాలన్నా, గ్రామాలకు తారు రోడ్లు గ్రాంట్‌ కావాలన్నా అరకు నియోజక వర్గం సిపిఎం ఎంపి అభ్యర్థి…

అల్లూరి జిల్లాలో ఎలుగుబంటి దాడి

Apr 21,2024 | 14:45

ప్రజాశక్తి -హుకుంపేట:- మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ ఎగమాలపాడు కొండపైకి కట్టెల కోసం వెళ్లిన కొర్ర లచ్చన్న యువకుడు ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలు పాలయ్యారు. ఆలస్యంగా ఈ…

ఎన్నికల ప్రణాళికలో మా సమస్యల్ని చేర్చండి : కల్లుగీత కార్మికుల డిమాండ్‌

Apr 21,2024 | 13:38

ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కల్లుగీత కార్మికుల సమస్యలను ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుత్తిగ నరసింహమూర్తి…

నర్సింగబిల్లి లో ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం

Apr 21,2024 | 13:15

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలంలో నర్సింగబిల్లీ, చింతలపాలెం గ్రామాలలో టిడిపి – జనసేన – బిజెపి పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం అదివారం జరిగింది. ఈ…

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే : డీఎస్పీ ప్రసాద్‌

Apr 21,2024 | 13:05

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలు…