జిల్లా-వార్తలు

  • Home
  • పట్టణంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

జిల్లా-వార్తలు

పట్టణంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

Feb 24,2024 | 16:26

కుమ్మర్ల వీధిలోగడప..గడపకు కార్యక్రమంలోపాల్గొన్న బోసు, సూర్యప్రకాష్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. పట్టణం 24వ వార్డు కుమ్మర్ల…

పేదల ముంగిటకే సంక్షేమ పథకాలు

Feb 24,2024 | 16:23

నగరం లో సచివాలయభవనాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ చిట్టిబాబు ప్రజాశక్తి -మామిడికుదురు పేదలు ముంగిటకే సంక్షేమ పదకాలు అందించడమే కాకుండా అభివృద్ధి చేపడుతున్న వై సి పి ప్రభుత్వన్ని…

85 మద్యం బాటిళ్లు స్వాధీనం

Feb 24,2024 | 16:15

ప్రజాశక్తి-పొన్నూరు(గుంటూరు) : మండలంలోని మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి 85 మద్యం బాటిళ్లు , ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం…

పసలపూడి నిడదవోలు ఎమ్మెల్యే పర్యాటన

Feb 24,2024 | 16:11

ప్రజాశక్తి-ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మండలంలోని పసలపూడిలో నూతనంగా నిర్మించి, శనివారం ప్రారంభించిన కోట సత్తెమ్మ ఆలయాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి…

26న అనంతపురంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

Feb 24,2024 | 15:56

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : రాష్ట్ర పున్ణనిర్మనా పోరాట సభ ఈ నెల 26న అనంతపురంలోని జూనియర్‌ కళాశాలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ  జరుగుతుందని…

పేదలకు వరం సిఎం సహాయనిధి

Feb 24,2024 | 15:49

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : సిఎం సహాయనిధి పేదలకు వరమని ఏపీఐఐసి డైరెక్టర్‌ తంబెల్ల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన కోడూరు…

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం :ఎంపీ బోస్‌

Feb 24,2024 | 15:44

ప్రజాశక్తి రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. పట్టణం 24 వ వార్డు కుమ్మర్ల…

కంఠమని నారాయణ ప్రసాద్ కన్నుమూత

Feb 24,2024 | 15:09

ప్రజాశక్తి-నల్లజర్ల (పశ్చిమ-గోదావరి) : ఎస్ ఆర్ కె & కె ఎస్ ఆర్, కళాశాల చైర్మన్ కంఠమని నారాయణ ప్రసాద్, శనివారం మధ్యాహ్నం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి…

స్మశాన వాటికలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు

Feb 24,2024 | 14:58

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని ముస్లిం స్మశాన వాటికలో ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర మేయర్ మొహమ్మద్ వసీం…