జిల్లా-వార్తలు

  • Home
  • ‘వైసిపి’కి రోజులు దగ్గర పడ్డాయి : ఉగ్ర

జిల్లా-వార్తలు

‘వైసిపి’కి రోజులు దగ్గర పడ్డాయి : ఉగ్ర

Feb 20,2024 | 00:01

ప్రజాశక్తి- పామూరు : రాష్ట్రంలోని వైసిపి సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహ…

21న ‘దద్దాల’ పరిచయ కార్యక్రమం

Feb 20,2024 | 00:00

ప్రజాశక్తి-వెలిగండ్ల : కనిగిరిలోని పవిత్ర కన్వెన్షన్‌ హాల్‌లో ఈనెల 21న వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ పరిచయ కార్యక్రమం నిర్వహి…

ఐటి రంగంపై విద్యార్థులకు శిక్షణ

Feb 19,2024 | 23:58

ప్రజాశక్తి-టంగుటూరు : ప్రస్తుతం ఐటి రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలో ఉద్యోగం సాధించాలంటే విద్యార్థులలో మరింత నైపుణ్యత, సామర్ధ్యాలు అవసరమని పేస్‌ కళాశాల పూర్వ…

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి

Feb 19,2024 | 23:57

ప్రజాశక్తి-చింతూరు మండలంలోని మామిళ్ళగూడెం గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన శ్యామల స్వప్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా…

గిరిజనుల సమస్యలపై పోరాడేది సిపిఎం మాత్రమే

Feb 19,2024 | 23:56

ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నయ్యపడాల్‌ ప్రజాశక్తి -సీలేరు గిరిజనుల సమస్యలపై పోరాడి పార్టీ సిపిఎం మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి…

విద్యార్థులు, గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చర్యలు

Feb 19,2024 | 23:51

ప్రజాశక్తి -అనకాపల్లి జిల్లాలో విద్యార్థులు, గర్భిణులు రక్తహీనతకు గురి కాకుండా ప్రణాళికాయుతంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. ఈ…

ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆందోళన

Feb 19,2024 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జర్నలిస్టు…

పంచాయితీ కార్మికుల బకాయి జీతాలకు వినతి

Feb 19,2024 | 23:47

ప్రజాశక్తి- అనకాపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి జీతాలు తక్షణమే ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణికి సిఐటియు ఆధ్వర్యంలో…

ఎపిపిఎస్‌సి పరీక్షలు సజావుగా నిర్వహించాలి

Feb 19,2024 | 23:46

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లాలో ఈనెల 25వ తేదీన నిర్వహించే ఎపిపిఎస్‌సి పరీక్షలు సజావుగే జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు.…