జిల్లా-వార్తలు

  • Home
  • ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఉండాలి

జిల్లా-వార్తలు

ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఉండాలి

Mar 23,2024 | 20:32

కురుపాం : రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ల వద్ద నిరంతరం పటిష్ట భద్రత నిఘా ఉండాలని…

ప్రచార భారం భరించడమెలా?

Mar 23,2024 | 20:31

సాలూరు : సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహణకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల…

పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు

Mar 23,2024 | 20:29

సాలూరు : పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల…

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Mar 23,2024 | 17:05

కమిషనర్ ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురము నగరపాలక సంస్థ పరిధిలోని విధ్యుత్ నగర్ రోడ్డు, ఆదర్శ నగర్,శారదా నగర్, ఆర్.టి ఓ ఆఫీస్ రోడ్డు, జె.ఎన్.టి యు…

పెనమలూరులో భగత్ సింగ్ 93వ వర్ధంతి

Mar 23,2024 | 17:02

ప్రజాశక్తి-పెనమలూరు : సర్దార్ భగత్ సింగ్. సుఖదేవ్, రాజ్ గురుల 93వ వర్ధంతి సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో యలమలకుదురు భగత్ సింగ్ నగర్ లో ఉన్న భగత్…

దళిత విద్యార్థిపై టీచర్ అమానుష దాడి

Mar 23,2024 | 16:48

 ఖండించిన గుడ్లవల్లేరు దళిత ఐక్య వేదిక ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : ఈనెల 20 నబాపట్ల ఇంజనీరింగ్ కళాశాల లో డిప్లొమా చదువుతున్న దళిత విద్యార్థి బొనిగల నవదీప్ పై…

పేదలకు బియ్యం పంపిణీ

Mar 23,2024 | 16:40

ప్రజాశక్తి-చాగల్లు  : ఆకలితో ఉన్న నిరుపేదలకు, ఆపదలో ఉన్న నిర్భాగ్యులకు ఆదుకోవడమే మల్లిపూడి చారిటబుల్ ట్రస్ట్ యెక్క లక్ష్యం అని ట్రస్ట్ ప్రతినిధి మల్లిపూడి ధనరాజు అన్నారు.…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ

Mar 23,2024 | 16:36

ప్రజాశక్తి-పెదబయలు : మృతుని కుటుంబాన్ని పరామర్శించిన అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు సీతాగుంట పంచాయతీ కుమ్మరి పుట్టు గ్రామస్తుడు గూబరి గణేష్ 35 ఒంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం…