జిల్లా-వార్తలు

  • Home
  • కుట్రలను హిందు, ముస్లిములు ఐక్యంగా తిప్పికొట్టాలి

జిల్లా-వార్తలు

కుట్రలను హిందు, ముస్లిములు ఐక్యంగా తిప్పికొట్టాలి

Mar 26,2024 | 23:57

మాట్లాడుతున్న మాజీ ఎంపి పి.మధు ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండాలని, విచ్ఛిన్న శక్తుల కుయుక్తులను తిప్పికొట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు…

ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు అప్రమత్తంగా ఉండాలి

Mar 26,2024 | 23:56

మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలయ్యేలా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీంలు అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ…

సిఎం హామీనిచ్చారు… కలిసి పనిచేస్తాం

Mar 26,2024 | 23:52

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నాయకులు గజ్జల బ్రహ్మారెడ్డి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కొద్ది నెలలుగా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి వ్యవహారశైలిని నిరసిస్తూ…

బళ్ల దూకుడు.. చెవులకు చిల్లులు..

Mar 26,2024 | 23:51

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. ఇందుకను గుణంగా రహదార్లను విస్తరించకపో వడంతో వాహనదార్లతోపాటు పాదచా రులు,…

పనితీరు బేరీజుతో ఓటేయండి : వైసిపి

Mar 26,2024 | 23:49

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రజాశక్తి – నకరికల్లు : నవరత్నాల ద్వారా అర్హతున్న ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌…

సంక్షేమానికి కట్టుబడిఉన్నాం.. అసోహలు వీడండి

Mar 26,2024 | 23:48

ముస్లిమ్‌ పెద్దలతో మాట్లాడుతున్న డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముస్లిమ్‌ మైనార్టీలు అసోహలు వీడాలని, వారి సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని టిడిపి, జనసేన,…

నేనే లోకల్‌.. నన్నోడించలేరు

Mar 26,2024 | 23:46

ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : తాను 12 ఏళ్లుగా సత్తెనపల్లిలోనే ఉంటున్నాని, తాను లోకేలేనని మంత్రి అంబటి…

టిడిపి నాయకులపై సిఐ దౌర్జన్యమని ఫిర్యాదు

Mar 26,2024 | 23:45

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి – మాచర్ల : టిడిపి నాయకులపై కక్ష్యసాధింపుగా వ్యవహరిస్తూ, దౌర్జన్యం చేస్తున్న కారంపూడి సిఐ చినమల్లయ్యపై విచారణ…

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ

Mar 26,2024 | 23:45

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణప్రజాశక్తి- తిరుమల: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మంగళవారం దర్శించుకున్నారు. వారితో…