జిల్లా-వార్తలు

  • Home
  • డిఎంహెచ్‌ఒకు ఆశా వర్కర్లు వినతి

జిల్లా-వార్తలు

డిఎంహెచ్‌ఒకు ఆశా వర్కర్లు వినతి

Mar 19,2024 | 23:49

వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ.పి.ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎంహెచ్‌ఓ…

‘రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలి’

Mar 19,2024 | 23:48

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌  పల్నాడు జిల్లా: జిల్లా ప్రభుత్వ రంగ సంస్థల ప్రాం గణాల్లోన్ని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను…

నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలి

Mar 19,2024 | 23:41

ప్రజాశక్తి – జగ్గంపేట ఇటీవల చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో విఫలం అయిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని టిడిపి…

ఒడిగోస్‌కు ఇండియా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Mar 19,2024 | 23:40

ప్రజాశక్తి – కాకినాడ నగరంలోని విజె ఎస్‌ఎంఆర్‌ ఒడిగోస్‌కు ఇండి యా ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభిం చింది. విజెఎస్‌ఎంఆర్‌ ఒడి గోస్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వార…

చిరుధాన్యాలతో ఉత్పత్తుల తయారీపై శిక్షణ

Mar 19,2024 | 23:39

ప్రజాశక్తి-పాడేరు: చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మండలంలోని వంజంగి పంచాయితీ కొత్తవలస, బొర్రమామిడి గ్రామాల్లో నాబార్డు సహకారంతో స్మైల్‌ స్వచ్ఛంద సంస్థ…

కూటమి ఎంపీ అభ్యర్థులు ఎవరు..?

Mar 19,2024 | 23:39

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అన్ని పార్టీలు పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించాయి. ఇప్పటికే వైసిపి ఉమ్మడి తూర్పుగోదావరి…

అసంపూర్తి రోడ్డుపై గిరిజనం ఆందోళన

Mar 19,2024 | 23:38

పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని ఆరోపణ విజిలెన్స్‌ దర్యాప్తు, చర్యలకు మన్యవాసుల డిమాండ్‌ ప్రజాశక్తి – అనంతగిరి :అసంపూర్తిగా ఆగిపోయిన రోడ్డు నిర్మాణపనులను తక్షణమే పున్ణప్రారంభించి…

నిర్మాణాలు నాసిరకం

Mar 19,2024 | 23:37

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైసిపి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకంతో పేదల కలలు నిజమవుతున్నాయని…

కోట్నాపల్లి హైవే క్వారీ నిలిపివేత

Mar 19,2024 | 23:36

జెడ్‌పిటిసి గంగరాజు ఫిర్యాదుకు స్పందించిన అధికారులు ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని కొట్నపల్లి హైవే రాయి క్వారీ నిలుపుదల చేస్తూ మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకున్నారని అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి…