జిల్లా-వార్తలు

  • Home
  • కొండ దొరల జీవన స్థితిగతుల పరిశీలన

జిల్లా-వార్తలు

కొండ దొరల జీవన స్థితిగతుల పరిశీలన

Nov 30,2023 | 20:47

కలిదిండి:మండలంలోని కోరుకొల్లుకు వలస వచ్చిన షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ (కొండ దొర)ల సామాజిక స్థితిగతులను జిల్లా పరిషత్‌ సిఇఒ కెఎస్‌ఎస్‌.సుబ్బారావు పరిశీలించారు. కొన్నేళ్ల క్రితం వలస వచ్చిన షెడ్యూల్డ్‌…

మున్సిపల్‌ కమిషనర్‌పై కౌన్సిలర్‌ ఆగ్రహం

Nov 30,2023 | 20:43

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం పబ్లిక్‌ సర్వెంటా? లేక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సర్వెంటా? ఎలా పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని మున్సిపల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌ను స్థానిక 19వ వార్డు కౌన్సిలర్‌…

వైసిపి హయాంలో బిసిలకు అన్యాయం : ముద్దరబోయిన

Nov 30,2023 | 20:42

ప్రజాశక్తి – ముసునూరు రాష్ట్రంలో బిసిలకు సిఎం జగన్‌ తీవ్రఅన్యాయం చేశారని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలకేంద్రం ముసునూరులోని…

అన్నదాత గుండెల్లో ‘తుపాను’..!

Nov 30,2023 | 20:40

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి అన్నదాత గుండెల్లో తుపాను రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.…

తరతరాలకు తెలుగు వెలుగుల దీప్తి గురజాడ

Nov 30,2023 | 20:39

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: తెలుగు సాహిత్యంలో తరతరాలకు దారి చూపే తెలుగు వెలుగుల దీప్తి మహాకవి గురజాడ అప్పారావు అని ప్రముఖ కవి, రచయిత, గంటేడ గౌరినాయుడు అన్నారు.…

విద్యార్థులు బాగా చదవాలి : పిఒ

Nov 30,2023 | 20:38

ప్రజాశక్తి – సీతంపేట: విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి అన్నారు. మండలంలోని మల్లి గురుకుల పాఠశాలను పిఒ…

కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్‌పి

Nov 30,2023 | 20:37

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గల ప్రాధాన్యత కలిగిన కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కలిగేలా కేసులు పరిష్కారం…

కదం తొక్కిన విద్యార్థులు

Nov 30,2023 | 20:36

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన గతంలో సైకిల్‌యాత్ర చేపట్టిన విద్యార్థులు ఇటీవల వారం రోజుల పాటు కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు.…

తగ్గేదేలే… కేసులే

Nov 30,2023 | 20:35

ప్రజాశక్తి – సాలూరు:  తప్పుడు విమర్శలు చేసినా, వార్తలు రాసినా వదిలేది లేదని డిప్యూటీ సిఎం రాజన్నదొర హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జగనన్న…