జిల్లా-వార్తలు

  • Home
  • రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ

జిల్లా-వార్తలు

రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ

Mar 6,2024 | 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : ఖరీఫ్‌లో వర్షాభావం, మిచౌంగ్‌ తుఫానుతో జిల్లాలో పంటనష్టపోయిన 259 మంది రైతులకు 14.75 లక్షల రూపాయలు పరిహారం చెక్కును ఇన్‌ఛార్జి జాయింటు కలెక్టర్‌…

ఓటర్ల మార్పులపై అభ్యంతరాల స్వీకరణ

Mar 6,2024 | 21:12

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : ఫారం – 6,7,8లపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌…

లక్ష్యాన్ని చేరుకోవాలి

Mar 6,2024 | 21:11

 ప్రజాశక్తి-సీతంపేట  : ఉపాధి హామీ అమల్లో ఈ నెల 20వ తేదీలోగా ప్రగతి కనిపించాలని డ్వామా పీడీ రామచంద్ర రావు అన్నారు. బుధవారం సీతంపేట , భామిని…

రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి

Mar 6,2024 | 21:10

 ప్రజాశక్తి-భామిని  : రక్త హీనత, మాత, శిశు మరణాల నివారణకు సమిష్టి కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు స్పష్టం చేశారు. భామిని…

జిఎంసి పోస్టుల భర్తీలో ఇష్టారాజ్యం

Mar 6,2024 | 21:10

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా వైద్యకళాశాల పరిధిలోని మానసిక, క్యాన్సర్‌, సూపర్‌స్పెషాలిటీ, పులివెందుల వైద్య…

జిఎంసి పోస్టుల భర్తీలో ఇష్టారాజ్యం

Mar 6,2024 | 21:08

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా వైద్యకళాశాల పరిధిలోని మానసిక, క్యాన్సర్‌, సూపర్‌స్పెషాలిటీ, పులివెందుల వైద్య…

అడవుల పరిరక్షణకు చర్యలు : డిఎఫ్‌ఒ

Mar 6,2024 | 21:07

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో అడవుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి జిఎవి ప్రసూన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో బుధవారం ఆమె పర్యటించారు. ఈ…

ప్రభుత్వ భూములను పేదలకు పంచండి – ధర్నాలో వ్య.కా.స జిల్లా కార్యదర్శి అన్వేష్‌

Mar 6,2024 | 21:06

ప్రజాశక్తి-పోరుమామిళ్ల మండలంలోని అక్కల్‌రెడ్డిపల్లె కపానగర్‌లో భూమిలేని పేదలందరికీ ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి.అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం తహశీల్దార్‌…

వేలిముద్ర వేయించారు..రేషన్‌ ఇవ్వడం మానేశారు

Mar 6,2024 | 21:06

 ప్రజాశక్తి – కురుపాం :  వేలిముద్ర వేయించి స్లిప్పు ఇచ్చి మూడు నెలలుగా రేషన్‌ అందించడం లేదు. డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల్లో అరకొరగా కొందరికి ఇచ్చినా, జనవరిలో…