జిల్లా-వార్తలు

  • Home
  • మంగళగిరిలోని మూడు సెంటర్లో పరీక్షా కేంద్రాలు

జిల్లా-వార్తలు

మంగళగిరిలోని మూడు సెంటర్లో పరీక్షా కేంద్రాలు

Feb 25,2024 | 12:01

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్‌ 2 పరీక్షకు మంగళగిరిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరవుతున్నారు. నిర్మల జూనియర్‌ కళాశాల సెంటర్లో 350…

కానిస్టేబుల్‌ మృతి

Feb 25,2024 | 11:51

వెదురుకుప్పం (చిత్తూరు) : గతంలో వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌ లో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహించిన జగదీశ్‌ మృతి చెందారు. ఆదివారం ఉదయం 10 గంటలకు రామచంద్రాపురం…

అగ్రికల్చర్‌ కళాశాల వర్కర్స్‌ సమ్మె విరమణ

Feb 25,2024 | 00:11

అగ్రికల్చర్‌ కళాశాల వర్కర్స్‌ సమ్మె విరమణప్రజాశక్తి – క్యాంపస్‌ అగ్రికల్చర్‌ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులు తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజుల నుంచి…

పట్టాలకు స్థానికంగానే స్థలాలివ్వాలని సిపిఎం ధర్

Feb 25,2024 | 00:10

పట్టాలకు స్థానికంగానే స్థలాలివ్వాలని సిపిఎం ధర్నాప్రజాశక్తి-తిరుపతి(మంగళం) మంగళం పరిధిలోని పేదలకు వైసిపి ప్రభుత్వం జగనన్న ఇంటి పట్టాలను మంజూరు చేసి ఏళ్లు గడిచినా స్థలాలు చూపకపోవడంపై సిపిఎం…

నేడు గ్రూప్‌ 2 పరీక్షహెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 9000665565, 9676928804

Feb 25,2024 | 00:09

నేడు గ్రూప్‌ 2 పరీక్షహెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 9000665565, 9676928804ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఈనెల 25వ తేదీన ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 పరీక్ష…

మామిడి ‘పూత’… దిగుబడి ‘కోత’చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ’సారి’ కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశ

Feb 25,2024 | 00:04

మామిడి ‘పూత’… దిగుబడి ‘కోత’చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ’సారి’ కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశప్రజాశక్తి – యర్రావారిపాలెం జిల్లాలో మామిడి విస్తారంగా…

ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిటాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణం

Feb 25,2024 | 00:02

ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిటాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణంప్రజాశక్తి-తిరుపతి(మంగళం) శేషాచలం అటవీ ప్రాంతానికే పరిమితమైన ఎర్రచందనంను రక్షించడానికి ప్రభుత్వాలు…

ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్‌చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటన

Feb 24,2024 | 23:58

ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్‌చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటనప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపిలో ఆశావాహులకు చోటు దక్కింది.. వివాదాస్పద స్థానాలకు బ్రేక్‌ పడింది.…

నెలవలా…మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటు

Feb 24,2024 | 23:56

నెలవలా…మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటుప్రజాశక్తి – సూళ్లూరుపేట సూళ్లూరుపేట టిడిపి అభ్యర్థి ఎవరనే విషయమై ఎన్నో ఊహా గానాలకు తెరదించుతూ అనూహ్యంగా ఎవరూ హించని రీతిలో నెలవల విజయశ్రీ…