జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షడిగా కరిముల్లా

జిల్లా-వార్తలు

టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షడిగా కరిముల్లా

Dec 3,2023 | 23:37

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ టిడిపి మైనారిటీ సెల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వలపర్లకు చెందిన సయ్యద్ కరీముల్లా, షేక్ మస్తాన్ వలిని ఎంపిక చేస్తూ…

మంత్రి బొత్సకు పరామర్శ

Dec 3,2023 | 23:37

బొత్స సత్యనారాయణను పరామర్శిస్తున్న ఎచ్చెర్ల వైసిపి నాయకులు ప్రజాశక్తి- లావేరు రాష్ట్ర విద్యాశాఖామంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యన్నారాయణను ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో…

విద్యుత్‌ షాక్‌తో కూరగాయల వ్యాపారి మృతి

Dec 3,2023 | 23:36

విద్యుత్‌ షాక్‌తో కూరగాయల వ్యాపారి మృతిప్రజాశక్తి-ప్రిచ్చాటూరు: పిచ్చాటూరు- శ్రీకాళహస్తి కూడలిలో పార్తిబన్‌ (40) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి వ్యాపారం మిగించుకుని షాప్‌ షటర్‌…

దివ్యాంగుల హక్కులపై అవగాన

Dec 3,2023 | 23:36

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వక్ఫ్ బోర్డు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి అన్నారు.…

తుఫాన్ హెచ్చరికతో వరి రైతుల్లో ఆందోళన

Dec 3,2023 | 23:35

ప్రజాశక్తి – కొల్లూరు మండలంలోని చుట్టు ప్రక్కల గ్రామాల్లో వరి కోతలు కోశారు. కోతలు కోసిన వరి బోదెలు పొలంలోనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తుఫాను…

జనవరి నాటికి ‘నాడు-నేడు’ పనులు పూర్తి

Dec 3,2023 | 23:35

సమస్యను కలెక్టర్‌కు వివరిస్తున్న హెచ్‌ఎం చిన్నంనాయుడు ప్రజాశక్తి- పలాస జిల్లాలో పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకర్‌ లాఠకర్‌…

తిరుపతి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్‌

Dec 3,2023 | 23:34

తిరుపతి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్‌ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌:తిరుపతి నగరంలో ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత పరిశీలించారు. ముఖ్యంగా కొరమీనుగుంట, కరకంబాడీ…

మంచినీటి చెరువును పరిశుభ్రం

Dec 3,2023 | 23:33

ప్రజాశక్తి – కారంచేడు కారంచేడు పంచాయతీ ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న జయ ప్రకాష్ నారాయణ చెరువును పంచాయతీ కార్మికులు శుభ్రపరిచారు. గత కొంత కాలంగా చెరువులో ఉన్న…

ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మారాలి

Dec 3,2023 | 23:33

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘవర్మ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మలు పేర్కొన్నారు.…