జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదు

జిల్లా-వార్తలు

ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదు

Mar 31,2024 | 22:57

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట                  కదిరి టౌన్‌ : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్‌కు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు…

టిడిపికి అత్తార్‌ రాం రాం

Mar 31,2024 | 22:56

రాజీనామా లేఖను చూపుతున్న ఆత్తార్‌చాంద్‌బాషా                  కదిరి టౌన్‌ కదిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్‌…

కేంద్రానివి వినాశకర పద్ధతులు

Mar 31,2024 | 22:55

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప               గుంతకల్లు :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు రాజ్యాంగబద్ధమైన సిబిఐ, ఈడీ సంస్థలను దుర్వినియోగం చేస్తూ వినాశకర…

బిజెపికి ప్రతికూల పవనాలు

Mar 31,2024 | 22:53

సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : దేశవ్యాప్తంగా బిజెపి దానికి మద్దతిచ్చే పార్టీలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజ్యసభ…

నేను లోకల్‌.. నువ్వు నాన్‌ లోకల్‌…

Mar 31,2024 | 22:49

నిన్ను కలవాలంటే ఫ్లైట్‌.. నన్ను కలవాలంటే ఆటోఅవినీతిపై దైవం వద్ద ప్రమాణంకు సిద్ధమా సుధీర్‌ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డిప్రజాశక్తి- శ్రీకాళహస్తి : నిరంతరం హైదరాబాదులో ఉండే నిన్ను…

పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి

Mar 31,2024 | 22:47

ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌ తిరుపతి ఆధ్మాతిక నగరానికి నీటసమస్య పొంచి ఉంది. తెలుగు గంగనీరు రోజుమార్చి రోజు సరఫరా చేసినా కేవలం 40రోజులు మించి నీళ్లు రావడం కష్టమని…

ప్రయాణంలో ఇంటి భోజనం

Mar 31,2024 | 22:46

శ్రీ ప్రతి స్టేషన్‌లోనూ ముందస్తు ఆర్డర్‌తో సిద్ధంశ్రీ కొత్త వ్యాపారానికి మంచి ఆదరణప్రజాశక్తి- తిరుపతి సిటి సుదూర ప్రాంతం ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తు ప్లానింగ్‌ లేకపోవడం, సరైన…

పనసతో పసందు

Mar 31,2024 | 22:36

ఉద్దానంలో అధిక దిగుబడి ఆదాయంతో పాటు ఆరోగ్యం జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్నా ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి,…

సొంత గూటికి కృపారాణి?

Mar 31,2024 | 22:31

* కాంగ్రెస్‌ పెద్దలతో మంతనాలు ప్రజాశక్తి- టెక్కలి కేంద్ర సహాయ మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.…