జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

జిల్లా-వార్తలు

ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

Mar 6,2024 | 23:37

ప్రజాశక్తి – కాకినాడ రానున్న సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంత, ఆదర్శ వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా రాజకీయ…

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి:యనమల

Mar 6,2024 | 23:36

ప్రజాశక్తి – కోటనందూరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రజలను కోరారు.…

చెవిరెడ్డి చెప్పిందే మఠం అధికారులు చేశారు: బడి సుధాయాదవ్హథీరాంజీ మఠం వద్ద ఆందోళన

Mar 6,2024 | 23:34

చెవిరెడ్డి చెప్పిందే మఠం అధికారులు చేశారు: బడి సుధాయాదవ్హథీరాంజీ మఠం వద్ద ఆందోళనప్రజాశక్తి-తిరుపతి(మంగళం):చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనల మేరకే మఠం అధికారులు పేదలు నిర్మించుకున్న…

రాజమండ్రి నుంచి కొబ్బరి దిగుమతి

Mar 6,2024 | 23:25

దళారితో మాట్లాడుతున్న రైతులు అడ్డుకున్న ఉద్దానం రైతులు ప్రజాశక్తి – కవిటి ఓవైపు దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి నిస్పృహలో ఉన్న కొబ్బరి రైతుకు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్న…

వైద్యారోగ్యశాఖ ఎఒగా బాబూరావు

Mar 6,2024 | 23:22

నియామకపత్రం అందజేస్తున్న మీనాక్షి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా ఆర్‌.బాబూరావు నియమితులయ్యారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షిని బుధవారం కలిసి…

చర్చకు సిద్ధం

Mar 6,2024 | 23:21

మాట్లాడుతున్న కూన రవికుమార్‌ టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ బిసిలకు సామాజిక న్యాయం విషయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సవాల్‌కు…

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

Mar 6,2024 | 23:19

32,545 మంది రైతులకు రూ.26.72 కోట్లు జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో తుపాన్‌ వల్ల పంట దెబ్బతిన్న 32,545 మంది…

ఆచంటలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Mar 6,2024 | 23:18

ప్రజాశక్తి – ఆచంట శివరాత్రి ఉత్సవాలకు ఆచంట రామేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. బుధవారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నాలుగు గంటలకు…

661 మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ

Mar 6,2024 | 23:18

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో గతేడాది సంభవించిన మిచాంగ్‌ తుపానులో నష్టపోయిన 661 మంది రైతులకు రూ.32.21…