జిల్లా-వార్తలు

  • Home
  • తహశీల్దార్‌ ముక్తేశ్వర రావుకు ఘన సత్కారం

జిల్లా-వార్తలు

తహశీల్దార్‌ ముక్తేశ్వర రావుకు ఘన సత్కారం

Feb 4,2024 | 18:11

ముక్తేశ్వరరావు దంతులను సన్మానిస్తున్న సిబ్బంది తదితరులు ప్రజాశక్తి-రాజోలు సాధారణ బదిలీల్లో భాగంగా రాజోలు తహశీల్దార్‌గా పనిచేసిన బి.ముక్తేశ్వరరావు తణుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం రాజోలు…

తహశీల్దార్ ముక్తేశ్వర రావు కు ఘన సత్కారం

Feb 4,2024 | 16:53

ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్ కోనసీమ) : రాజోలు తహశీల్దార్ గా పనిచేసి బదిలీపై తణుకు వెళ్తున్న బి.ముక్తేశ్వర రావు కు ఘన సత్కారం చేశారు. రాజోలు మండల విఆర్వో…

8, 9వ తేదీల్లో కర్నూలు బాలోత్సవం వేడుకలు

Feb 4,2024 | 16:56

వేడుకలకు 3వేలమంది విద్యార్థులు బాలోత్సవ నిర్మాణ కమిటీ వెల్లడి ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూల్ మూడవ బాలోత్సవం…

నమ్మి మోసపోయాం.. మా సత్తా చూపిస్తాం : యూటిఎఫ్‌

Feb 4,2024 | 16:48

ఓట్‌ ఫర్‌ ఓపియస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : పాత పెన్షన్‌ తీసుకొచ్చి ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే పార్టీలకే ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు వేస్తామనని…

స్ఫూర్తినియం అంగన్వాడీల పోరాటం

Feb 4,2024 | 16:23

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రంపచోడవరంలో విజయోత్సవ సభ ప్రజాశక్తి-రంపచోడవరం(అల్లూరి) : అంగన్వాడీల వీరోచిత పోరాటం స్ఫూర్తినియ్యమని సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌…

ప్రజ్ఞా వికాసం పరీక్షకు విశేష స్పందన

Feb 4,2024 | 16:15

విద్యార్దులను ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి లు ఈశ్వరరావు,వెంకటేష్ ప్రజాశక్తి-విజయనగరంటౌన్ :  ఎస్ఎఫ్ఐ విజనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి…

రోడ్డు నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆందోళన

Feb 4,2024 | 16:00

రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : శిథిల వ్యవస్థకు చేరుకున్న రోడ్ల నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌…

ఈ నెల 6న సర్పంచుల చలో అసెంబ్లీ

Feb 4,2024 | 15:55

ప్రజాశక్తి అమలాపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 6న సర్పంచుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని…

విశాఖలో ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ప్రారంభం

Feb 4,2024 | 16:58

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ): నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-11లో ఆదివారం ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ప్రముఖ విద్యావేత్త గాయత్రి సంస్థల సెక్రటరీ డాక్టర్‌ పి.సోమరాజు ప్రారంభించారు. ఈ…