జిల్లా-వార్తలు

  • Home
  • రాష్టాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

జిల్లా-వార్తలు

రాష్టాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

May 8,2024 | 17:03

ఇండియా బ్లాక్‌ అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేగేశ్న వెంకట…

గొల్లపూడిలో భారీగా నగదు స్వాధీనం..!

May 8,2024 | 16:03

ప్రజాశక్తి-గొల్లపూడి : టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్‌ ప్రధాన అనుచరుడు గొల్లపూడికి చెందిన ఆలూరి సురేష్‌ ఇంట్లో భారిగా నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి : డిఎస్పీ

May 8,2024 | 15:57

ప్రజాశక్తి-చాపాడు (కడప) : మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని మైదుకూరు డిఎస్పీ వెంకటేశులు…

బి.కొత్తకోటలో కుండపోత

May 8,2024 | 15:24

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట మండలంలో కుండపోత వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మంగళవారం రాత్రి సమయంలో కురిసిన…

ఉపాధిహామీ కూలీలతో సిఎం రమేష్‌ కోడలు పూజిత భేటీ

May 8,2024 | 14:48

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలో చింతలపాలెం నరసింగబిల్లి గ్రామాలలో ఉపాధి మహిళా కూలీలతో ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ కోడలు సిఎం పూజిత బుధవారం సమావేశమయ్యారు. ఈ…

ఏలేరు కాలువలో మహిళ మృతదేహం

May 8,2024 | 14:23

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం తాళ్లపాలెం ఏలేరు కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఏలేశ్వరం నుండి స్టీల్‌ ప్లాంట్‌ కు…

సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

May 8,2024 | 13:09

ప్రజాశక్తి-విఆర్‌పురం : ఇండియా కూటమి బలపరిచిన రంపచోడవరం సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు, ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విఆర్‌పురం మండలంలో ములకనపల్లి పంచాయితీలో బంగారుగూడెం,…

న్యాయవాదులకు అండగా ఉంటా: ఆమంచి

May 8,2024 | 01:05

ప్రజాశక్తి-చీరాల: న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం వారికి అన్నివేళలా అండగా ఉంటానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. మంగళవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో…

టిడిపితోనే మైనారిటీల అభివృద్ధి: షరీఫ్‌

May 8,2024 | 01:01

ప్రజాశక్తి-చీరాల: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో నడవాలంటే, మైనార్టీల అభ్యున్నతి జరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. మంగళవారం పేరాల…