జిల్లా-వార్తలు

  • Home
  • కుందూలో నీట మునిగి ఇద్దరు మృతి

జిల్లా-వార్తలు

కుందూలో నీట మునిగి ఇద్దరు మృతి

Mar 10,2024 | 21:47

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పరిధిలో ఉన్న కుందూ నదిలో నీట ముగిని ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌,…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

Mar 10,2024 | 21:46

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు                  హిందూపురం : పట్టణంలోని మేళాపురం సమీపంలో ఉన్న బ్యాంక్‌ కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి తీవ్ర…

‘ఉక్కు’ పనుల్లో కదలికేది?

Mar 10,2024 | 21:45

2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతోపాటు చెన్నూరులో సుగర్‌ పరిశ్రమ…

ఎన్ని పార్టీలు జతకట్టినా వైసిపిదే విజయం: మంత్రి

Mar 10,2024 | 21:45

గిరిజన జనగర్జన సభలో మాట్లాడుతున్న మంత్రి                   పుట్టపర్తి అర్బన్‌ : ఎన్ని పార్టీలు జతకట్టినా వచ్చే ఎన్నికలలో వైసీపీ దే విజయమని రాష్ట్ర శ్రీ శిశు…

‘ఉక్కు’ పనుల్లో కదలికేది?

Mar 10,2024 | 21:45

2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతోపాటు చెన్నూరులో సుగర్‌ పరిశ్రమ…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

Mar 10,2024 | 21:43

సిఐటియు రమేష్‌కు నోటీసు అందజేస్తున్న పోలీసులు పెనుకొండ : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌ హెచ్చరించారు. ఈ సందర్బంగా అయన పట్టణంలోని…

‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం

Mar 10,2024 | 21:42

ప్రజాశక్తి- రాయచోటి ఈనెల 18 నుంచి నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించడమే తమ లక్ష్యమని జిల్లా విద్యా శాఖ…

టిడ్కో ఇళ్లు పంపిణీ

Mar 10,2024 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అన్ని సదుపాయాలతో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందివ్వడం ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం సోనియా…

కవయిత్రులకు పుట్టినిల్లు

Mar 10,2024 | 21:42

కడపప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కవులు, కవయిత్రులకు జన్మభూమి వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య జిల్లాలు అని భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మహా కవయిత్రి మొల్ల సాహిత్య పీఠం వ్యవస్థాపక…