గ్రామ సేవలకు అంకితం: మంత్రి
ప్రజాశక్తి-గుర్ల, చీపురుపల్లి : గ్రామాలలో సచివాలయాల పరిధిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, ఎవరికి ఏ అవసరం ఉన్నా హాజరవుతూ, ప్రజల సేవలకు అంకితమవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి…
ప్రజాశక్తి-గుర్ల, చీపురుపల్లి : గ్రామాలలో సచివాలయాల పరిధిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, ఎవరికి ఏ అవసరం ఉన్నా హాజరవుతూ, ప్రజల సేవలకు అంకితమవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి…
ప్రజాశక్తి- బాడంగి : ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మండలంలోని డోంకినవలసలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం,…
ప్రజాశక్తి- బొబ్బిలి: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు గురువారం వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు…
ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. గురువారం అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు, జిల్లా…
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెల్లడంతో చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాలు మేరకు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన ధర్నా చేశారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విఆర్ఎలకు పే స్కేల్, డిఎ బకాయిల చెల్లింపులతో పాటు బిఎల్ఒ డ్యూటీల మినహా యింపు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్,…
ప్రజాశక్తి-విజయనగరం కోట : స్టయిఫండ్ బకాయిలు చెల్లించాలని పోరుబాట పట్టిన సర్వజన ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,…
ప్రజాశక్తి-గజపతినగరం : సమస్యల పరిష్కారానికి చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉవ్వెత్తున సాగుతోంది. 17వ రోజు సమ్మెలో భాగంగా గురువారం పలు పాదయాత్ర సందర్భంగా వేతనాలు పెంచుతామని…