జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా సంక్రాంతి సంబరాలు

జిల్లా-వార్తలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 14,2024 | 00:13

ప్రజాశక్తి -దేవరపల్లి, తాళ్లపూడిమత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను అరికట్టాలని డివైఎఫ్‌ఐ సిఐటియు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని త్యాగంపూడి ఉపసర్పంచ్‌ సతీష్‌ అన్నారు. దేవరపల్లిలో జిల్లా పరిషత్‌…

పోలీసుల తీరుపై నిరసన

Jan 14,2024 | 00:12

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం జరిగే వారపు సంతకు వస్తున్న బుంగపుట్టు, లక్ష్మీపురం, బరడ, రంగబయలు, వనుగుమ్మ తదితర గ్రామాల గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని…

సంక్రాంతికీ సాగని వ్యాపారాలు

Jan 14,2024 | 00:12

ప్రజాశక్తి -సీలేరు సంక్రాంతి సీజన్‌లోనూ జీకే వీధి మండలం సీలేరులో వ్యాపారాలు సాగడం లేదు. కొనుగోలుదారుల్లేక సీలేరు బోసిపోయింది. వారం రోజుల నుంచి వ్యాపారాలు లేవని వ్యాపారులు…

ఎంపీ భరత్‌ వ్యాఖ్యలకు ఆదిరెడ్డి ఖండన

Jan 14,2024 | 00:11

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాజకీయాల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు .. అంతేగానీ మా వ్యాపారాల సంగతి ఎందుకని ఎంపీ భరత్‌ను ఉద్దేశించి మాజీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి అప్పారావు…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jan 14,2024 | 00:11

ప్రజాశక్తి -సీలేరు ఆదివాసీలు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు అన్నారు. శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్‌లో భాగంగా ప్రాథమిక…

భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు

Jan 14,2024 | 00:10

ప్రజాశక్తి-అరకు లోయ :మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట శనివారం భోగి మంట వేసి ఎస్మా చట్టం కాపీలను మంటలో వేసి దగ్ధం చేశారు. అంగన్వాడీల సమస్యలు…

జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Jan 14,2024 | 00:10

ప్రజాశక్తి – కాకినాడ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రా క్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ (సిఐటియు) శనివారం ఉదయం ఆసుపత్రి మాతా…

33వ రోజు అంగన్‌వాడీల సమ్మె

Jan 14,2024 | 00:10

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మె శనివారం 33వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేంది లేదని వారు స్పష్టం చేశారు. ఎస్మా చట్టం ప్రతులు, నోటీసులు…

అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలి

Jan 14,2024 | 00:09

ప్రజాశక్తి-కూనవరం అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సిఐటియు నాయకులు లలిత డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన…