అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం
ప్రజాశక్తి-చెన్నూరు గ్రామాలు అభివద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుందని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఓబులం పల్లిలో నిర్మించిన గ్రామ…
ప్రజాశక్తి-చెన్నూరు గ్రామాలు అభివద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుందని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఓబులం పల్లిలో నిర్మించిన గ్రామ…
ప్రజాశక్తి – కడప పిల్లలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, చదివిన సంస్థకు మంచి పేరు తీసుకురావాలి అని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.…
ప్రజాశక్తి-విజయనగరం : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో కుమారస్వామి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్తు సమావేశం మందిరంలో పంచాయతీరాజ్ డిఇ…
ప్రజాశక్తి-విజయనగరంకోట : రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం…
ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చే వరకు చేర్పులకు, తొలగింపులకు అవకాశం ఉటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. నామినేషన్లు పూర్తయ్యే…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని బొడ్డవర పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామం చిట్టెంపాడులో బుధవారం పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ పర్యటించారు. గ్రామంలోని గిరిజనుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక డిఎస్ఎ ఇండోర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ప్రారంభించారు. తొలిరోజు బ్యాడ్మింటన్,…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయలకు ఆర్థిక బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట యుటిఎఫ్…
ప్రజాశక్తి-విజయనగరం : వచ్చే రెండేళ్లలో జిల్లాలో యువతకు కనీసం పది వేల నుంచి ఇరవై వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. భోగాపురం…