8 నుండి సమ్మెలో అంగన్వాడీలంతా పాల్గొనాలి
ప్రజాశక్తి – మాచర్ల : అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి – మాచర్ల : అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి బాలోత్సవం (పిల్లల పండుగ)ను జయప్రదం చేయాలని పల్నాడు బాలోత్సవం…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రరం సెంట్రల్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శనివారం సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిని, అక్కడ ఉన్న వైద్య సదుపా యాలను…
పి.గన్నవరం మండలం గంటి పెదపూడి హైస్కూల్లో క్రీడా సామగ్రి అందజేస్తున్న ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు ప్రజాశక్తి – మామిడికుదురు(పి.గన్నవరం) ప్రతి విద్యార్థి పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలని…
ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికలు టిడిపి-జనసేనకు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు చావా రేవా అన్నట్లు పోటీలో దిగనున్నారు.…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలోని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు తండ్రి నున్న చంద్రశేఖర్రావు (92) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.…
ప్రజాశక్తి – కడియం తన కుటుంబ రాజకీయ నేపథ్యానికి పునాది నాటి కడియం నియోజ కవర్గమని, నియోజవర్గాలు వేరైనా వాటిలో భాగమైన గ్రామాల అభివృద్ధికి తన వంతు…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రజల సౌకర్యార్థం హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు లయన్. డాక్టర్ గుబ్బల రాంబాబు సొంత నిధులతో బెంచీలను ఏర్పాటు…
ప్రజాశక్తి – నిడదవోలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే కీలకమని, కావున ఓటు హక్కు లేని ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పిలుపునిచ్చారు. శనివారం…