జిల్లా-వార్తలు

  • Home
  • వెలుగు కార్యాలయ స్థలం పరిశీలన

జిల్లా-వార్తలు

వెలుగు కార్యాలయ స్థలం పరిశీలన

Apr 4,2024 | 00:20

ప్రజాశక్తి హుకుంపేట: వెలుగులో కార్యాలయం సిబ్బంది పిర్యాదు మేరకు బుధవారం డీప్యూటీ తహశీల్దార్‌, మండల సర్వేయర్లు వెలుగు కార్యాలయం స్థలాన్ని సర్వే నిర్వహించి పరిశీలించారు. బుడ్డిగ కొండమ్మ…

చల్లబడిన మన్యం

Apr 4,2024 | 00:18

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలో బుధవారం మధ్యాహ్నం తొలకరి వాన కురిసింది. ఎండ తీవ్రతతో గిరిజనులు అల్లాడుతుండగా వాన కురవడంతో ఈ ప్రాంత వాసులు సేద తీరారు. ఇంతవరకు…

బిజెపి ఎంపీ అభ్యర్థి గీతను ఓడించండి

Apr 4,2024 | 00:17

ప్రజాశక్తి- అల్లూరి డెస్క్‌:కూటమి బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను ఓడించాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర తెలిపారు. బుధవారం అరకులోయ గిరిజన…

నాసా పోటీలలో ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ

Apr 4,2024 | 00:13

నాసా పోటీలలో ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ ప్రజాశక్తి -తిరుపతి సిటీ: అమెరికాలోని నాసా వారు నిర్వహించిన అంతర్జాతీయ పేస్‌ సెటిల్మెంట్‌ కాంటెస్ట్‌లో పాల్గొని తిరుపతి నారాయణ పాఠశాల…

పింఛన్ల కోసం పడిగాపులు

Apr 4,2024 | 00:10

ప్రజాశక్తి-పాడేరు: మన్యంలో పింఛనుదారులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుందని సమాచారంతో వృద్ధులు, వితంతులు తదితర లబ్ధిదారులంతా ఉదయం నుంచే సచివాలయాలకు తరలివచ్చారు. కొందరు…

78 మంది ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

Apr 4,2024 | 00:08

78 మంది ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికప్రజాశక్తి -రామచంద్రాపురం: మండలంలోని వెంకట్రామాపురం సెవెన్‌ హిల్స్‌ ఫార్మసీ కళాశాలలో ఒమేగా హెల్త్‌ కేర్‌ ప్రతినిధులు విజయ శేఖర్‌ తరుణ్‌…

మహిళా వర్సిటీలో రాష్ట్రస్థాయి రౌండ్‌ టేబుల్‌ సదస్సు

Apr 4,2024 | 00:07

మహిళా వర్సిటీలో రాష్ట్రస్థాయి రౌండ్‌ టేబుల్‌ సదస్సుప్రజాశక్తి – క్యాంపస్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన…

మాట తప్పారు… మడమ తిప్పారు..!అనుప్పల్లి రైతుల ఆవేదనడికెటి భూములకు పట్టాలిస్తామన్నారుసిఎం జగన్‌ హామీ ఇచ్చి 75 నెలలు

Apr 3,2024 | 23:58

మాట తప్పారు… మడమ తిప్పారు..!అనుప్పల్లి రైతుల ఆవేదనడికెటి భూములకు పట్టాలిస్తామన్నారుసిఎం జగన్‌ హామీ ఇచ్చి 75 నెలలుప్రజాశక్తి – రామచంద్రాపురం ‘సిఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారు.. మడమ…