జిల్లా-వార్తలు

  • Home
  • మతోన్మాద శక్తులకు బుద్ది చెప్పండి

జిల్లా-వార్తలు

మతోన్మాద శక్తులకు బుద్ది చెప్పండి

Feb 2,2024 | 17:15

 ఇంటింటికి ప్రజా నిధి సేకరణలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన ఉద్యమాలు…

మృతుల కుటుంబాలకు వైయస్సార్ బీమా ఆర్థిక సాయం

Feb 2,2024 | 17:06

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదుకునే దిశగా వైయస్సార్ బీమా ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు ఒకటవ వార్డు కార్పొరేటర్…

పార్కులో లేదు అభివృద్ధి మార్కు…

Feb 2,2024 | 17:04

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కోట్ల రూపాయలు వెచ్చించి నగరంలో అనేక పార్కులు అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు పాలకవర్గం శివాలయం గుడి సమీపంలోని అశోక నగర్…

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ని వినియోగించుకోవాలి

Feb 2,2024 | 16:53

ప్రజాశక్తి-గణపవరం : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు వినియోగించుకొని ఉచితంగా వైద్యం పొందాలని గణపవరం సర్పంచ్ మోర అలంకారం అన్నారు.…

ఎమ్మార్వో రాజేశ్వరరావుకు సత్కారం 

Feb 2,2024 | 16:49

ప్రజాశక్తి-మండపేట : ఎన్నికల బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు వెళుతున్న మండపేట తాసిల్దార్ తంగేళ్ల రాజరాజేశ్వరరావును రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సత్కరించి మెమెంటోను బహుకరించారు. ఈ…

ఎన్నికల వేళ డీఎస్సీ నోటిఫికేషనా..?

Feb 2,2024 | 16:39

డీఎస్సీకి అప్రెంటిన్షిప్ విధానంతో మెలిక టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రధాన ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో…

బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్‌

Feb 2,2024 | 16:36

ప్రజలకు నాణ్యమైన సేవలే ప్రధాన లక్ష్యం విలేకర్లతో కమిషనర్‌ వెంకటరావు ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా జె.వెంకటరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత…

దీర్ఘకాల పెండింగ్ పనులకు ఎమ్మెల్యే పరిష్కారం

Feb 2,2024 | 16:21

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : 20 ఏళ్ల నుండి 14వ వార్డులో అపరిస్కృతంగా ఉన్న వార్డు సమస్యలను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ప్రత్యేక దృష్టి పరిష్కరించారు. సంబంధిత అధికారులతో…

ఉప్పర్లపల్లిలో సమస్యలను పరిష్కరించాలి 

Feb 2,2024 | 16:18

సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష.. మద్దతు తెలిపిన గ్రామస్తులు సమస్యలు పరిష్కరించకపోతే దీక్షను కొనసాగిస్తాం : సిపిఎం ప్రజాశక్తి-తుగ్గలి : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామములో…