జిల్లా-వార్తలు

  • Home
  • కొనసాగిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

జిల్లా-వార్తలు

కొనసాగిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

Feb 17,2024 | 20:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు శనివారం కొనసాగాయి. కలెక్టరేట్‌…

న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ

Feb 17,2024 | 20:37

 ప్రజాశక్తి – నెల్లిమర్ల  : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్‌ పి. సురేష్‌బాబు స్పష్టం చేశారు. శనివారం…

బాధితుల చెంతకు సెల్‌ఫోన్లు

Feb 17,2024 | 20:36

 ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 30 మొబైల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసి బాధితులకు అందజేశారు. విజయనగరం సోషల్‌ మీడియా సైబర్‌ సెల్‌ సిఐ టి.వి.విజయకుమార్‌…

కోడ్‌ వచ్చేలోపే పనులు పూర్తిచేయాలి : కలెక్టర్‌

Feb 17,2024 | 20:34

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే లోపు పోలింగ్‌ కేంద్రాల సన్నాహక పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను…

విలువలు కోల్పోయి ఆరోపణలు : కోలగట్ల

Feb 17,2024 | 20:33

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : టిడిపి నిర్వహించిన శంఖారావం సభలో తాను నగరంలో గంజాయి రవాణను ప్రోత్సహిస్తున్నట్లు నారా లోకేష్‌ చెప్పడాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు.…

ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భవనాలు పరిశీలన

Feb 17,2024 | 20:32

 ప్రజాశక్తి-విజయనగరం  : లెండి ఇంజనీరింగ్‌ కళాశాల, సెంచూరియన్‌ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భవనాలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ప్రతీ అంతస్తును,…

కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 | 20:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు…

సిపిఎస్‌ ఉద్యోగులపై పోలీసుల నిర్భంధం

Feb 17,2024 | 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సిపిఎస్‌ మాకొద్దు.. ఒపిఎస్‌ కావాలంటూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఈనెల 18న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేసేందుకు యత్నించారు. శనివారం…

వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 | 20:23

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ…