జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆందోళన

జిల్లా-వార్తలు

రోడ్డు నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆందోళన

Feb 4,2024 | 16:00

రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : శిథిల వ్యవస్థకు చేరుకున్న రోడ్ల నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌…

ఈ నెల 6న సర్పంచుల చలో అసెంబ్లీ

Feb 4,2024 | 15:55

ప్రజాశక్తి అమలాపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 6న సర్పంచుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని…

విశాఖలో ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ప్రారంభం

Feb 4,2024 | 16:58

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ): నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-11లో ఆదివారం ఎంవీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ప్రముఖ విద్యావేత్త గాయత్రి సంస్థల సెక్రటరీ డాక్టర్‌ పి.సోమరాజు ప్రారంభించారు. ఈ…

అపోలో నూతన ఫార్మసీ ప్రారంభం

Feb 4,2024 | 15:43

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు(కర్నూలు) : అపోలో ఫార్మసీ సేవలు అమోఘమని శిల్ప హాస్పిటల్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ శిల్ప, మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్‌ జశ్విత చౌదరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని…

ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీ

Feb 4,2024 | 15:37

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే…

డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మార్గాని

Feb 4,2024 | 18:01

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి శ్రీనివాసులును కడియపులంక ప్రముఖ నర్సరీ అధినేత మార్గాని సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడియం పోలీసు స్టేషన్ కు…

బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ : డీసీసీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు

Feb 4,2024 | 14:42

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని డీసీసీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో…

ఎపి రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌కు ఘనసత్కారం

Feb 4,2024 | 14:36

ప్రజాశక్తి- మామిడికుదురు(కోనసీమ) : ఆధుర్రు లో సీతారామ రజక సంఘం ఆధ్వర్యంలో బల్లల పూజ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎపి…

వైకాపాలో చేరికలు

Feb 4,2024 | 13:18

హరిజనవాడలో 50 కుటుంబాలు కండువాలు వేసి ఆహ్వానించిన ఎంపి ప్రజాశక్తి – వేంపల్లె : వేంపల్లె పంచాయతీలోనీ హరిజనవాడలో 50 తటస్థ కుటుంబాలు ఆదివారం ఎంపిపి లక్ష్మి…