జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటి సమస్యను పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

May 5,2024 | 00:20

ప్రజాశక్తి-హుకుంపేట:తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన మహిళాలు, నాయకులు కోరారు. మండలంలోని పాతకొట పంచాయతీలోని పి.చింతలవిధీ, పాతకొటలో తాగునీటి కొరతతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని సందర్శించిన…

మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేయాలి

May 5,2024 | 00:19

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఎండల తీవ్రత ఎక్కువగా దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు, మెడికల్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని డ్వామా ఏపీడి పాలేటి వెంకటస్వామి…

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

May 5,2024 | 00:17

ప్రజాశక్తి-పాడేరు:సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. స్థానిక గురుకుల కళాశాలలో రంపచోడవరం, అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ…

అండగా ఉంటా.. గెలిపించండి: గూడూరి

May 5,2024 | 00:16

ప్రజాశక్తి-పుల్లలచెరువు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా ఉంటాను. ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు షి చేస్తానని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు…

8న బృందా కారత్‌ పర్యటన

May 5,2024 | 00:14

ప్రజాశక్తి-చింతపల్లి:పాడేరు, చింతపల్లిలో ఈనెల 8న సిపిఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు బందా కారత్‌ పర్యటించనున్నారని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి బోనంగి చిన్నయ్య పడాల్‌ తెలిపారు.…

కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం

May 5,2024 | 00:13

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం పంచాయతీ ఇలాకాలోని ద్వారకచర్ల, రాజుపాలెం, రౌతుపల్లె, వెంకటాపురం, తదితర గ్రామాలలో కాంగ్రెస్‌ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభం –

May 5,2024 | 00:11

ప్రజాశక్తి-పాడేరు : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 48 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌…

కొండయ్యను గెలిపించుకుందాం: ఎమ్మెల్సీ

May 4,2024 | 23:55

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన రాజ్యం ఏలుతోందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎమ్మెల్సీ అనురాధ…

శిరోముండనం తీర్పుపై తక్షణం అప్పీల్‌ చేయాలి

May 4,2024 | 23:38

ప్రజాశక్తి-అమలాపురం శిరోముండనం కేసులో తీర్పుపై ప్రభుత్వం వెంటనే అప్పీల్‌ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. శిరోముండనం బాధితులతో…