జిల్లా-వార్తలు

  • Home
  • మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక అలంకరణ

జిల్లా-వార్తలు

మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక అలంకరణ

May 13,2024 | 22:20

గరుగుబిల్లి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కురుపాం నియోజక వర్గ పరిధిలోని పెద్దూరు, గరుగుబిల్లి గ్రామ పంచాయతీల్లోని రెండు పోలింగ్‌ కేంద్రాలు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. ఈ…

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

May 13,2024 | 22:24

పాలకొండ: స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌ మాన్హార్‌ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. ఓటర్లకు…

బొబ్బిలిలో ప్రశాంతం

May 13,2024 | 22:18

ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బొబ్బిలి మండలంలోని అలజంగి, చింతాడ, పక్కి, రామభద్రపురం మండలంలోని కొండకెంగువ, భూసాయవలస గ్రామాల్లో టిడిపి వైసిపి…

ఇవిఎంలు మొరాయింపుతో ఆలస్యం

May 13,2024 | 22:16

ప్రజాశక్తి – గజపతినగరం : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ 72, 77, 79 పోలింగ్‌ బూత్‌లతో పాటు మరికొన్ని…

ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

May 13,2024 | 22:16

కురుపాం: నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 268 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 66.57శాతం పోలింగ్‌శాతం నమోదైంది. నియోజకవర్గంలోని 1,94,114 మందికి గానూ, 1,29,223మంది…

విజయనగరంలో 69.4 శాతం పోలింగ్‌

May 13,2024 | 22:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఏడు…

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన షర్మిల

May 13,2024 | 22:08

ప్రజాశక్తి-వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద కుమార్తె కాంగ్రెస్‌ పార్టీ పిసిసి చీఫ్‌ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సోమ వారం జరిగిన…

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన షర్మిల

May 13,2024 | 22:07

ప్రజాశక్తి-వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద కుమార్తె కాంగ్రెస్‌ పార్టీ పిసిసి చీఫ్‌ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సోమ వారం జరిగిన…

సార్వత్రిక పోరు ప్రశాంతం

May 13,2024 | 22:05

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా ముగిసింది. కడప, రాజంపేట పార్లమెంట్‌ సహా 13 అసెంబ్లీ స్థానాల బరిలో 32 మంది పార్లమెంట్‌, 180…