జిల్లా-వార్తలు

  • Home
  • ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

జిల్లా-వార్తలు

ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Mar 10,2024 | 23:25

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయిస్తున్నామని పల్నాడు జిల్లా ఇమ్యునైజేషన్‌…

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

Mar 10,2024 | 23:23

ప్రజాశక్తి-కొత్తకోట:ఉత్తరాంద్రలో పేరొందిన రావికమతం మండలం కల్యాణపులోవ పోతురాజుబాబు ( శివుడు )పెద్దింటమ్మ ఆలయాల తిరునాళ్ళు ఆదివారం ఘనంగా ముగిసాయి. గత మూడు రోజులుగా తిరునాళ్ళు నిర్వహించారు. ఈ…

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

Mar 10,2024 | 23:20

సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ లో ఐద్వా జెండా ఆవిష్కరిస్తున్న చిత్రం సత్తెనపల్లి రూరల్‌: నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి…

మన్యం బంద్‌ విజయవంతం

Mar 10,2024 | 23:18

ప్రజాశక్తి పాడేరు: గిరిజన స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీవో 3 చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం…

13వ రోజుకు రిలే దీక్షలు

Mar 10,2024 | 23:16

ప్రజాశక్తి-హుకుంపేట:గిరిజనేతరుల అక్రమ కట్టడాలు కూల్చేయాలని మండల కేంద్రంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారానికి 13వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా హుకుంపేట వైస్‌ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు…

‘పాత పెన్షన్‌ పై టి.డి.పి. స్టాండ్‌ చెప్పాలి’

Mar 10,2024 | 23:14

క్రోసూరు : గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా నిరసనలు ధర్నాలు చేస్తూ కనిపించిన రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను కలిసి అనేక వినతిపత్రాలు ఇచ్చి సి.పి.ఎస్‌…

24న రాష్ట్రస్థాయి విద్యా సదస్సు

Mar 10,2024 | 23:08

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, యుటిఎఫ్‌ వ్యవస్థాపక స్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి స్మారక రాష్ట్రస్థాయి విద్యా సదస్సు శ్రీకాకుళంలో…

మన్యం బంద్‌ ప్రశాంతం

Mar 10,2024 | 23:06

కొత్తూరు : ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు ప్రజాశక్తి- కొత్తూరు ఆదివాసీ నిరుద్యోగు లను ఆదుకోవడానికి స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో ఎలా జత కడతారు : సిపిఎం

Mar 10,2024 | 23:04

క్రోసూరు: స్థానిక ఆమంచి కేంద్రంలో సిపిఎం అచ్చంపేట మండల కార్యదర్శి రావెళ్ళ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం పెదకూర పాడు ప్రాంతీయ కమిటీ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది.…