జిల్లా-వార్తలు

  • Home
  • నర్తన శాల విద్యార్థులకు రికార్డ్స్‌ బుక్‌లో స్థానం

జిల్లా-వార్తలు

నర్తన శాల విద్యార్థులకు రికార్డ్స్‌ బుక్‌లో స్థానం

Jan 19,2024 | 19:27

 ప్రజాశకి-విజయనగరం టౌన్‌  : ఇటీవల అంతర్జాతీయ కర్ణాటక సంగీత నృత్య అకాడమీ నిర్వహించిన నృత్య పోటీలలో విజయనగరానికి చెందిన నర్తనశాల విద్యార్థులు పాల్గొని రికార్డ్స్‌ బుక్‌లో స్థానం…

హామీలు అమలు చేయాలి

Jan 19,2024 | 19:12

 ప్రజాశక్తి-బొబ్బిలి  : అంగన్వాడీలకు ఎన్నికల్లో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బొబ్బిలిలో…

బకాయిలు వెంటనే విడుదల చేయాలి :  యుటిఎఫ్‌

Jan 19,2024 | 19:09

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఉపాధ్యాయులకు సంబంధించి పిఎఫ్‌, ఎపి జిఎల్‌ఐ, పిఅర్‌సి, ఇఎల్‌, డిఎలకు బకాయిలు రూ.18 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని…

జీతాలు పెంచకుండా సమ్మె విరమించం

Jan 19,2024 | 16:56

ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. 24 గంటల రిలే నిరాహార దీక్షలు రెండవ దఫా రెండవ రోజుకు చేరింది. రెండవ…

మన్ను తిని బ్రతకాలనా!

Jan 19,2024 | 16:24

ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలో అంగన్వాడీలు సమ్మే 39వ రోజుకు చేరుకుంది ఈసందర్భంగా కె కోటపాడు దేవరాపల్లి మండలాలకు, చెందిన వందలాది మంది అంగన్వాడీలు దేవరాపల్లి తహశీల్దార్…

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లను పట్టించుకోని సియం

Jan 19,2024 | 16:19

యుటిఎఫ్ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని యుటిఎఫ్ నాయకులు ఆరోపించారు. యుటిఎఫ్ పోరుబాట లో భాగంగా…

టిడ్కో గృహాలను నెలాఖరుకు సిద్ధం చేయండి

Jan 19,2024 | 16:11

కమిషనర్ డా. జె అరుణ ప్రజాశక్తి-చిత్తూరు : నగరపాలక పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాలను ఈనెలాఖరుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని నగర కమిషనర్…

39వ రోజు అంగన్వాడీలు సమ్మె

Jan 19,2024 | 15:52

కలెక్టరేట్ ఎదుట మానవహారం ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ…