జిల్లా-వార్తలు

  • Home
  • వికలాంగ పిల్లల గుర్తింపు సర్వే

జిల్లా-వార్తలు

వికలాంగ పిల్లల గుర్తింపు సర్వే

May 24,2024 | 20:48

ప్రజాశక్తి – రామభద్రపురం : మండల పరిధిలోని వికలాంగ విద్యార్థులను గుర్తించి బడుల్లో చేర్పించేందుకు సమగ్ర శిక్ష, స్థానిక భవిత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ గిరిజన…

వాడివేడిగా మేజర్‌ పంచాయతీ సమావేశం

May 24,2024 | 20:47

ప్రజాశక్తి – కొత్తవలస: కొత్తవలస మేజర్‌ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కన్నబాబు అధ్యక్షతన శుక్రవారం…

కౌంటింగ్‌పై కలెక్టర్‌ను కలిసిన మాజీ ఎంఎల్‌ఎ అంజిబాబు

May 24,2024 | 20:38

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ జూన్‌ 4న కౌంటింగ్‌ గురించి తెలుసుకునేందుకు మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజ నేయులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను శుక్రవారం కలిశారు. కౌంటింగ్‌కు ఎన్ని…

నేడు డివైఇఒ నియామక పరీక్ష

May 24,2024 | 20:37

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ డివైఇఒ నియామక పరీక్ష ఈ నెల 25న జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు, ఈ పరీక్షకు 840 మంది అభ్యర్థులు హాజరు…

రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం

May 24,2024 | 20:35

ఒఎన్‌జిసి పైపులైన్‌పై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ఒఎన్‌జిసి పైపులైన్‌ వెళ్తున్న యర్రంశెట్టివారి పాలెం రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపించామని, రైతులు అంగీకరించడంతో ఒఎన్‌జిసి…

అకాల వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

May 24,2024 | 20:34

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు పట్టణంలో శుక్రవారం గంటకుపైగా వర్షం దంచి కొట్టింది. దీంతో వ్యాపారులు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి వాతావరణం…

ఏడు నెలల చిన్నారికి అరుదైన గౌరవం- ప్రతిభకు లభించిన నోబెల్‌ పురస్కారం

May 24,2024 | 20:22

ప్రజాశక్తి – బి.కొత్తకోట అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన రామాపురం హరదీప్‌, హిమజ దంపతుల ఏడు నెలల వయసున్న రామాపురం భవిత్‌ తన ప్రతిభతో నోబెల్‌ వరల్డ్‌…

ఎపిపిఎస్‌సి పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు : డిఆర్‌ఒ

May 24,2024 | 20:21

ప్రజాశక్తి-రాయచోటి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎపి ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్స్‌ నియామకం కోసం జిల్లాలో ఈ నెల 25న నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌…

కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

May 24,2024 | 20:20

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మండల పరిధిలోని భువనగిరిపల్లె శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి కల్యాణం శుక్రవారం వేదపండితులు మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి…