యూనిటీ ట్రస్ట్ సేవలు అభినందనీయం
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సామాజిక సేవ దృక్పథంతో అరకులోని యూనిటీ ఫర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర చెప్పారు. యూనిటీ…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సామాజిక సేవ దృక్పథంతో అరకులోని యూనిటీ ఫర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర చెప్పారు. యూనిటీ…
ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై లోకాయుక్తకు అందిన ఫిర్యాదుతో బుధవారం ఇన్చార్జి డిఎల్పిఓ మూర్తి విచారణ చేపట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 2023వ…
సత్తెనపల్లి రూరల్: కౌంటింగ్ ఎంజెట్లతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి మురళీ కృష్ణ బుధవారం సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు,కౌంటింగ్ ఏర్పాట్లు గురించి తెలియజేశారు. నరసరావుపేట జేఎన్టీయూ…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంధాలయంలో బుధవారం కట్చిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 20 మంది చిన్నారులు…
ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గురుకుల కళాశాలలో ఇంటర్ సీట్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. పాడేరు డివిజన్లో గురుకుల బాలికల…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 9 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మర్ క్యాంపు 3వ రోజు బుధవారం స్థానిక సుందరయ్య…
ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణంలో రహదారులు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. పైగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో పాటు ఆవుల సంచారం కూడా అధికమే. రహదారులపై ఆవుల…
ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలో బుధవారం గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్రంలో టిడిపి కూటమిదే విజయం అని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. బుధవారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాల యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.…