జిల్లా-వార్తలు

  • Home
  • మిమ్స్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ వద్ద ఉద్యోగుల నిరసన

జిల్లా-వార్తలు

మిమ్స్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ వద్ద ఉద్యోగుల నిరసన

Mar 22,2024 | 20:29

 సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం సిఐటియు నాయకులు హెచ్చరిక ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 52రోజులుగా ఆందోళన చేస్తున్న మిమ్స్‌ యాజమాన్యం…

ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Mar 22,2024 | 20:22

 భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు, సుకదేవ్‌ స్ఫూర్తితో ఉద్యమిస్తాం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భగత్‌ సింగ్‌ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డి వై…

మద్యానికి బానిసై భార్యను హతమార్చిన భర్త

Mar 22,2024 | 20:20

 ప్రజాశక్తి – జియ్యమ్మవలస : తాగిన మైకంలో భార్యను అతికిరాతకంగా కొడవలితో కడుపు కోసి చంపిన దారుణ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం సింగనాపురం…

కన్నీళ్లు దిగమింగుకొని పరీక్షకు హాజరు

Mar 22,2024 | 20:17

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి…

వడదెబ్బ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Mar 22,2024 | 16:55

ప్రజశక్తి-ఆదోని : ఎండ‌లు అధిక‌మ‌వుతున్న త‌రుణంలో వడదెబ్బ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయ‌ణ్ శ‌ర్మ అన్నారు. శుక్ర‌వారం ఆదోని సబ్…

పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ

Mar 22,2024 | 16:47

ప్రజాశక్తి-చల్లపల్లి : పోషణ్ అభియాన్ పోషణ సంబరాలు సందర్భంగా ఐసిడిఎస్ పిలుపుమేరకు అంగన్వాడీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తూ వీధుల్లో ర్యాలీ…

కేజ్రీవాల్ అక్రమ అరెస్టుపై నిరసనలు

Mar 22,2024 | 16:38

సిపిఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి,…

వైసిపి శ్రేణులు ఐకమత్యంతో చేయాలి

Mar 22,2024 | 16:23

కరవాక లో పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న గొల్లపల్లి ప్రజాశక్తి- మామిడికుదురు రాజోలు నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు,కార్యకర్తలు అంతా ఐకమత్యంతోపని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే…

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పక్షోత్సవం

Mar 22,2024 | 16:20

కార్యక్రమంలో మాట్లాడుతున్న సింహాచలం ప్రజాశక్తి-మండపేట శుక్రవారం స్థానిక రావులపేట, గొల్లపుంత కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పక్షోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ సింహాచలం, హెల్త్‌ సూపర్వైజర్‌…