నిరసనల హోరు..తగ్గని జోరు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు ప్రజాశక్తి – ఆకివీడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చుకుందామని డిసిసిబి అధ్యక్షులు పివిఎల్.నరసింహరాజు పిలుపునిచ్చారు.…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: విఒఎలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని, మూడేళ్ల కాలపరిమితి జీవో రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – గణపవరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఆదివారం అంగన్వాడీలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ…
బ్రహ్మసాగర్ ఎత్తిపోతల పనులు వేగవంతం చేస్తాం. రూ.46 కోట్లతో బ్రహ్మసాగర్ కెనాల్ గేట్ల మరమ్మతులు, ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాం. 1.56 లక్షల పూర్తిస్థాయిలో…
ప్రజాశక్తి – సాలూరు: ఈనెల 26నుంచి చేపట్టనున్న సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆదివారం బైక్ ర్యాలీ చేపట్టారు.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్…
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజాశక్తి – తణుకు బాలల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : రాష్ట్రంలోని అన్ని వర్గాలు వైసిపి పాలనలో అనుభవిస్తున్న అరాచకాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…