జిల్లా-వార్తలు

  • Home
  • పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని యుటిఎఫ్‌ ధర్నాలు

జిల్లా-వార్తలు

పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని యుటిఎఫ్‌ ధర్నాలు

Dec 27,2023 | 22:30

పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని యుటిఎఫ్‌ ధర్నాలుప్రజాశక్తి – సూళ్లూరుపేటఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు అన్ని తాలూకా కేంద్రాల్లో, డివిజన్‌ కేంద్రాల్లో బుధవారం సాయంత్రం…

ఎస్‌వియు వీసీగా శ్రీకాంత్‌ రెడ్డి

Dec 27,2023 | 22:21

ఎస్‌వియు వీసీగా శ్రీకాంత్‌ రెడ్డిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ నూతన ఉపకులపతిగా ఆచార్య వి శ్రీకాంత్‌ రెడ్డిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ…

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు పరిశీలిస్తాం

Dec 27,2023 | 22:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : డిసెంబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న క్లైమ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో జనవరి 12వ తేదీ వరకు విచారణ జరుగుతుందని, పోలింగ్‌ కేంద్రాల…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి..

Dec 27,2023 | 22:17

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్‌ నేతృత్వంలో ఉపాధ్యాయులు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల…

రిజిస్ట్రార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 27,2023 | 22:15

ప్రజాశక్తి- కుప్పం: పట్టణంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో శాంతిపురం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ…

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Dec 27,2023 | 22:14

రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌…

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియు

Dec 27,2023 | 22:13

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్‌పై ఒకవైపున టిటిడి…

అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు

Dec 27,2023 | 22:13

6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రెడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటిపట్టాలు మంజూరు చేయడం…

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Dec 27,2023 | 22:11

ప్రజాశక్తి- కుప్పం: కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నట్టు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌…