జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ పెట్టాలి

జిల్లా-వార్తలు

ఎన్నికల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ పెట్టాలి

Feb 11,2024 | 20:52

ప్రజాశక్తి – భీమవరం రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఒపిఎస్‌ అమలు అంశాన్ని పెట్టాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి కోరారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా…

జనరిక్‌లో తక్కువ ధరకే నాణ్యమైన మందులు

Feb 11,2024 | 20:51

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు ప్రజాశక్తి – ఉండి రోజురోజుకీ మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించడంలో జనరిక్‌ మందుల షాపులు…

రాయలంలో భారీ అగ్నిప్రమాదం

Feb 11,2024 | 20:50

  ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ భీమవరం మండలం రాయలం గ్రామ పరిధిలో ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గొడౌన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున అగ్నికీలలు…

మహిళా ఓటర్లకు చీర ‘ఎర’..!

Feb 11,2024 | 20:48

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ వెలువడకుండానే ఓటర్లను వలలో వేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎ అభ్యర్థులు ఇప్పటి నుంచే తాయిలాల…

జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

Feb 11,2024 | 20:48

వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు ప్రజాశక్తి -అనంతపురం క్రైం త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీలు…

చంద్రబాబుతోనే బిసిల అభివృద్ధి

Feb 11,2024 | 20:47

‘జయహో బిసి’లో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-గుమ్మగట్ట టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రంలోని బిసి అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల…

సిద్ధం’ను విజయంతం చేద్దాం

Feb 11,2024 | 20:46

విలేకరులతో మాట్లాడుతున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ‘ ప్రజాశక్తి-అనంతపురం మండల కేంద్రంలో నిర్వహించనున్న సిద్ధం సభకు భారీగా తరలివచ్చి సిఎం జగనన్నకు అండగా నిలుద్దామని…

నన్ను విమర్శించి ‘మెట్టు’ను గెలిపించలేరు..

Feb 11,2024 | 20:45

మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం ‘నన్ను విమర్శించడం వల్ల వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని గెలిపించలేరు’ అని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. వైసిపి రైతు…

పాఠశాల వార్షికోత్సవంలో డిప్యూటీ సిఎం డ్యాన్స్‌

Feb 11,2024 | 20:35

 ప్రజాశక్తి-సాలూరు  : పట్టణంలోని ఆర్‌సిఎం హైస్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్నదొర విద్యార్ధులతో కలిసి నృత్యం…