జిల్లా-వార్తలు

  • Home
  • గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

జిల్లా-వార్తలు

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

Mar 9,2024 | 21:18

  ప్రజాశక్తి-విజయనగరం కోట  : గర్భిణులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మనోరంజిని అన్నారు. పోషణ పక్వడా లో భాగంగా పౌష్టికాహార…

మహిళా భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Mar 9,2024 | 21:17

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విద్యార్థినులు స్వశక్తితో ఎదిగే విధంగా తమను తాము మలచుకోవాలని, ధైర్య సాహసాలతో వ్యాపార, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందడుగు వెయ్యడం ద్వారా…

భూ పంపిణీ అంటే ఇదేనా?

Mar 9,2024 | 21:16

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఎడమ చేతితో ఇచ్చేసి కుడిచేతితో లాగేసుకున్నాడట వెనుకటి ఓ ధర్మదాత. గిరిజనులకు భూమి పంపిణీ, అనగారిన వర్గాలకు కల్పిస్తున్న భూ…

బంగార్రాజుకు న్యాయం చేయాలి

Mar 9,2024 | 21:15

 ప్రజాశక్తి-భోగాపురం : నెల్లిమర్ల నియోజవర్గం ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకు న్యాయం చేసే వరకు జనసేనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని నియోజవర్గంలోని నాలుగు మండలాల నాయకులు ఆ…

పోటెత్తిన పుణ్యగిరి

Mar 9,2024 | 21:14

ప్రజాశక్తి-శృంగవరపుకోట రూరల్‌  : దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి జాగారం చేసిన…

వేడెక్కిన రాజకీయం

Mar 9,2024 | 21:12

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల వేడి విజయనగరం నియోజక వర్గంలో మరింత పెరిగింది. అధికార వైసిపి నాయకులు, ప్రతిపక్ష టిడిపి నేతలు ఎన్నికల ప్రచార హోరును పెంచేశారు.…

టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ

Mar 9,2024 | 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి చేతుల మీదుగా టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. సారిపల్లిలో నాలుగో దశలో…

కార్పొరేట్ల చేతుల్లోకి క్వారీలు

Mar 9,2024 | 21:10

 ప్రజాశక్తి – జామి :  జిల్లాలోని మైనింగ్‌ క్వారీలన్నీ కార్పొరేట్లు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రజా ప్రాజెక్టులు పేరు చెప్పి రూ.కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు.…

గిరిజనులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Mar 9,2024 | 21:08

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు కరువు నేడు గిరిజన ప్రాంతం బంద్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాష్ట్రంలో షెడ్యూల్‌ ఏరియా పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…