జిల్లా-వార్తలు

  • Home
  • ముగిసిన పోలింగ్‌ప్రముఖుల ఓటింగ్‌

జిల్లా-వార్తలు

ముగిసిన పోలింగ్‌ప్రముఖుల ఓటింగ్‌

May 13,2024 | 22:47

ప్రజాశక్తి – మైలవరం : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న…

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

May 13,2024 | 22:42

విజయనగరం కోట/టౌన్‌ : జిల్లాలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్కడక్కడా…

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌పి

May 13,2024 | 22:40

విజయనగరం కోట: జిల్లా ఎస్‌పి ఎం.దీపిక సోమవారం విజయనగరం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలంచారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. విటి అగ్రహారం, బిసి కాలనీ,…

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన డిఐజి

May 13,2024 | 22:31

పాలకొండ: డివిజన్‌ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్నికలను విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని సోమవారం సందర్శించారు. ఎన్నికల జరుగుతున్న తీరు…

రాత్రి 8 వరకూ పోలింగ్‌

May 13,2024 | 22:30

ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎస్‌.కోట నియోజకవర్గంలో రాత్రి 9గంటల వరకు పోలింగ్‌ సాగింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6గంటల…

నగరంలో ఎన్నికల కర్ఫ్యూ

May 13,2024 | 22:28

విజయనగరం టౌన్‌ : నగరంలో ఎన్నికల కర్ఫ్యూ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం నగరంలోని రహదారులు, మార్కెట్లు బోసిపోయాయి. షాపులు సైతం మూతపడడంతో నగరంలో…

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

May 13,2024 | 22:26

ప్రజాశక్తి- చీపురపల్లి, గుర్ల : మండలంలో చెదురుమధురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 80శాతం పోలింగ్‌ జరిగింది. గతంలో కంటే ఆశాజనకంగా ఓటింగ్‌…

ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు

May 13,2024 | 22:26

పార్వతీపురంరూరల్‌/టౌన్‌ : మండలం, పట్టణంలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని బారులు తీరి క్యూలైన్లు…

మూడు చోట్ల ఉద్రిక్తత

May 13,2024 | 22:24

ప్రజాశక్తి- రేగిడి: రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకే ప్రారంభించిన పోలింగ్‌ పెద్ద…