ముగిసిన పోలింగ్ప్రముఖుల ఓటింగ్
ప్రజాశక్తి – మైలవరం : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న…
ప్రజాశక్తి – మైలవరం : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న…
విజయనగరం కోట/టౌన్ : జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్కడక్కడా…
విజయనగరం కోట: జిల్లా ఎస్పి ఎం.దీపిక సోమవారం విజయనగరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలంచారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. విటి అగ్రహారం, బిసి కాలనీ,…
పాలకొండ: డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్నికలను విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని సోమవారం సందర్శించారు. ఎన్నికల జరుగుతున్న తీరు…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఎస్.కోట నియోజకవర్గంలో రాత్రి 9గంటల వరకు పోలింగ్ సాగింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6గంటల…
విజయనగరం టౌన్ : నగరంలో ఎన్నికల కర్ఫ్యూ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం నగరంలోని రహదారులు, మార్కెట్లు బోసిపోయాయి. షాపులు సైతం మూతపడడంతో నగరంలో…
ప్రజాశక్తి- చీపురపల్లి, గుర్ల : మండలంలో చెదురుమధురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 80శాతం పోలింగ్ జరిగింది. గతంలో కంటే ఆశాజనకంగా ఓటింగ్…
పార్వతీపురంరూరల్/టౌన్ : మండలం, పట్టణంలో సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని బారులు తీరి క్యూలైన్లు…
ప్రజాశక్తి- రేగిడి: రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకే ప్రారంభించిన పోలింగ్ పెద్ద…