జిల్లా-వార్తలు

  • Home
  • పారిశుధ్య పర్యావరణ పథకంలో నమోదు చేసుకోవాలి

జిల్లా-వార్తలు

పారిశుధ్య పర్యావరణ పథకంలో నమోదు చేసుకోవాలి

Feb 16,2024 | 17:36

మున్సిపల్‌ కార్యాలయంలో నమోదు కౌంటర్‌ ప్రజాశక్తి-మండపేట జాతీయ యాంత్రిక పారిశుధ్య పర్యావరణ పథకంలో పారిశుధ్య కార్మికులు, సెప్టిక్‌ ట్యాంక్‌ డ్రైవర్లు, హెల్పర్లు నమోదు చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌…

ఓటింగ్‌ విధానంపై అవగాహన

Feb 16,2024 | 17:20

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రజాశక్తి-మండపేట స్థానిక తహశీల్దార్‌ కార్యాల యంలో ఇవిఎం ఓటింగ్‌ విధానంపై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగా హనా సదస్సు…

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

Feb 16,2024 | 17:18

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న నాగేశ్వరరావు ప్రజాశక్తి-మండపేట విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని మండపేట, రావులపాలెం మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు వై.నాగేశ్వరరావు, వి. శ్రీనివాసరావులు అన్నారు. శుక్రవారం…

ఐక్యపోరాటాలు నిర్వహించాలి

Feb 16,2024 | 13:30

 సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు ప్రజాశక్తి – రణస్థలం : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా…

నెల్లూరులో భారీ ప్రదర్శన

Feb 16,2024 | 13:03

ప్రజాశక్తి-నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్మిక, కర్షక, రైతు, రవాణా సంఘాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శనగా గాంధీ బొమ్మ సెంటర్లోని…

నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై బంద్

Feb 16,2024 | 13:00

ప్రజాశక్తి-మర్రిపాడు : మండల కేంద్రంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై నిర్వహించిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.…

కొయ్యలగూడెంలో గ్రామీణ భారత్

Feb 16,2024 | 12:54

ప్రజాశక్తి-కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో కొయ్యలగూడెం సంతమర్కెట్ వద్ద సీ.ఐ.టీ.యూ, ఏ.ఐ.టి.యు.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, ఎ ఐ కే కే…

తిరుపతిలో గ్రామీణ బంద్ జయప్రదం

Feb 16,2024 | 12:32

మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టిన పలు ట్రేడ్ యూనియన్ ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం తిరుపతిలో విజయవంతంగా నిర్వహించారు…

మైలవరంలో గ్రామీణ బంద్

Feb 16,2024 | 12:27

ప్రజాశక్తి-మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : దేశ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంద్ శుక్రవారం మైలవరంలో ప్రశాంతంగా జరిగింది. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి బోసు బొమ్మ…