జిల్లా-వార్తలు

  • Home
  • రూ.16.53 కోట్లు ‘చెత్త’ భారం

జిల్లా-వార్తలు

రూ.16.53 కోట్లు ‘చెత్త’ భారం

Apr 9,2024 | 21:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : 2021 నవంబర్‌ 1వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో క్లీన్‌ ఎపి క్లాప్‌ కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా…

ఆతవ సచివాలయం ఆవులకు నిలయం

Apr 9,2024 | 20:58

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని అసంపూర్తిగా ఉన్న ఆతవ గ్రామ సచివాలయ భవనం ఆవులకు నిలయంగా మారింది. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 45…

ఘనంగా ఉగాది వేడుకలు

Apr 9,2024 | 20:57

ప్రజాశక్తి-విజయనగరం కోట : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక మన్నార్‌ రాజ గోపాలస్వామి ఆలయంలో మంగళ వారం సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకలకు…

ఘనంగా ఉగాది వేడుకలు

Apr 9,2024 | 20:56

ప్రజాశక్తి- బొబ్బిలి:  పట్టణంలోని ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజచెరువు వలసలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉగాది వేడుకలు నిర్వహించారు.…

ఒకే నాయకుడు.. రెండు పార్టీలు

Apr 9,2024 | 20:55

 టిడిపికి రాజీనామా చేయకుండానే జనసేనలో చేరిక టిక్కెట్‌ కోసం తంటాలు అయోమయంలో టిడిపి కేడర్‌ పాలకొండలో వింతరాజకీయం ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/పాలకొండ  : అనగనగా ఒక…

రూ.6.75 లక్షలు స్వాధీనం

Apr 9,2024 | 20:55

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నగదు ప్రజాశక్తి – రణస్థలం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

బంగారం దుకాణాలు కళకళ

Apr 9,2024 | 20:53

బంగారం దుకాణంలో కొనుగోలు చేస్తున్న మహిళలు ఉగాది రోజున పసిడి కొనుగోలుకు ఆసక్తి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు…

టిడిపిని నమ్మే స్థితిలో లేరు

Apr 9,2024 | 20:48

మాట్లాడుతున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 24న నామినేషన్‌ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో…

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు

Apr 9,2024 | 19:13

ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల…