కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె మండల కేంద్రమైన నాగులుప్పలపాడు సెంటరులో శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె మండల కేంద్రమైన నాగులుప్పలపాడు సెంటరులో శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీంతో,ఎస్మాపై అంగన్వాడీలు శనివారం భగ్గు మగ్గుమన్నారు. జిఒ 2 కాపీలను…
ప్రజాశక్తి-హుకుంపేట:మిడ్ డే మీల్స్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ నేత, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, కిల్లో రామారావు, మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్…
ఏపీలో కాంగ్రెస్దే అధికారం: కర్ణాటక మంత్రి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఆంధ్రప్రదేశ్లో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజా రిటీతో అధికారాన్ని హస్త గతం చేసుకుం టుందని…
ప్రజాశక్తి – వేటపాలెం వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో…
ఎంపి మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నుండి ఎంపీ మాధవి అరకు వైపు వెళ్తున్న సమయంలో వైసీపీ నాయకులు, జెడ్పిటిసి సర్పంచులు,…
ప్రజాశక్తి – బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శనివారంకు 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్స్…
పాడేరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీలపై ఉక్కుపాదంప్రజాశక్తి-పాడేరుటౌన్: సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కు…
ప్రజాశక్తి – వేటపాలెం వైసిపి అభ్యర్థిగా తన కుమారుడు కరణం వెంకటేష్ బాబు బరిలో నిలుస్తాడని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ…