జిల్లా-వార్తలు

  • Home
  • 70 కుటుంబాలు టిడిపిలో చేరిక

జిల్లా-వార్తలు

70 కుటుంబాలు టిడిపిలో చేరిక

May 4,2024 | 00:40

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపిలోకి వలసలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన 60 వైసీపీ కుటుంబాల వారు, అలాగే పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం…

రీపోల్‌కు తావివ్వొద్దు : నితీష్‌ వ్యాస్‌

May 4,2024 | 00:32

రీపోల్‌కు తావివ్వొద్దు : నితీష్‌ వ్యాస్‌సమస్యాత్మక తిరుపతి, చంద్రగిరిలో వెబ్‌కాస్టింగ్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రీపోల్‌కు తావివ్వకుండా, పారదర్శకంగా నిష్పాక్షికంగా ఎన్నికల విధులు నిర్వహించాలని భారత ఎన్నికల…

సమాజ సేవకులుగా ఎదగాలి : వీసీ

May 4,2024 | 00:30

సమాజ సేవకులుగా ఎదగాలి : వీసీప్రజాశక్తి – క్యాంపస్‌ సాంఘిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, సమాజ సేవకులుగా ఉన్నత స్థాయిలో రాణిస్తారని ఉపకులపతి ఆచార్య…

‘ఉదయన’తో మహిళా వర్సిటీ ఎంఓయు

May 4,2024 | 00:28

‘ఉదయన’తో మహిళా వర్సిటీ ఎంఓయుప్రజాశక్తి – క్యాంపస్‌ ఇండోనేషియాలోని బాలిలోని ఉదయన విశ్వవిద్యాలయాన్ని ఉపకులపతి ప్రొఫెసర్‌ డి.భారతి 2024, ఏప్రిల్‌ 29న సందర్శించి, రెండు విశ్వవిద్యాలయాల మధ్య…

టిటిడి అందిస్తున్న సేవలు భేష్‌

May 4,2024 | 00:25

టిటిడి అందిస్తున్న సేవలు భేష్‌ప్రజాశక్తి – తిరుమల టిటిడి అందిస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలు బాగున్నాయని భక్తులు పేర్కొన్నారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని…

8న భారత ప్రధాని రేణిగుంటకు రాక

May 4,2024 | 00:24

8న భారత ప్రధాని రేణిగుంటకు రాక ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌భారత ప్రధాని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌…

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

May 4,2024 | 00:22

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతిప్రజాశక్తి -రామచంద్రపురం మండలంలోని తాటిమాకుల కండ్రిగ గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై రైతు మహేష్‌ బాబు (49) మతి చెందాడు. శుక్రవారం మహేష్‌…

వైసిపి గుర్తులతో ఉన్న షర్ట్స్‌, టోపీలు స్వాధీనం

May 4,2024 | 00:20

ప్రజాశక్తి -హుకుంపేట:హుకుంపేట గ్రామ జంక్షన్‌లో వైసిపి గుర్తులతో ఉన్న షర్ట్స్‌ -752, టోపీలు 2000, స్టికర్‌ ప్యాకెట్‌లను మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండాక్ట్‌ అధికారి రోణంకి వెంకటరావు,…

విధిలేకనే ఃవీడిఃపోతున్నాంఅధిష్టానానికి చెప్పినా ఫలితం లేదుశ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డిరోజాపై జడ్‌పిటిసి, ఎంపిటిసిలు ఫైర్‌

May 4,2024 | 00:20

విధిలేకనే ఃవీడిఃపోతున్నాంఅధిష్టానానికి చెప్పినా ఫలితం లేదుశ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డిరోజాపై జడ్‌పిటిసి, ఎంపిటిసిలు ఫైర్‌ప్రజాశక్తి – తిరుపతి (మంగళం)వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి…