కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
13వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో…
13వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో…
ప్రమాదంలో మరణించిన కుక్కపిల్ల రోజంతా కాపుకాసిన తల్లి ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : ప్రేమనేది మనుషులకే కాదు జంతువులకి ఉంటాయన్నది తెలిసిందే. బంధువులో కుటుంబీకులు దూరమైతేనే ఎంతో…
ప్రజాశక్తి-నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున టిఎస్ఆర్టీసి బస్సు లారీని…
ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల పరిధిలోని ఎడవల్లి ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు వేసిన ఉపయోగం లేదని కాలనీవాసులు ఆరోపించారు.. సీసీ రోడ్డు మీద పడిన…
ప్రజాశక్తి-దర్శి: జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన అట్టహాసంగా శనివారం జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ ప్రారంభించారు. స్థానిక అద్దంకి రోడ్డులో జాతీయ స్థాయి ఒంగోలు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం సర్పంచ్గా ముటుకూరి అరుణకుమారికి ఎంపిడివో వైవీ నాగేశ్వర ప్రసాద్ శనివారం నియామకపత్రం అంద జేశారు. ఇప్పటి దాకా సర్పంచ్గా పని చేసిన…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: హాకీ ప్రకాశం అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జూనియర్ బాలుర హాకీ జట్టు ఎంపికలు ఒంగోలులోని డిఆర్ఆర్ ఎంఎం హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జరిగాయి. జిల్లా నలుమూలల…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె మండల కేంద్రమైన నాగులుప్పలపాడు సెంటరులో శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీంతో,ఎస్మాపై అంగన్వాడీలు శనివారం భగ్గు మగ్గుమన్నారు. జిఒ 2 కాపీలను…