జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా క్రాంతి హైస్కూల్‌ 36వ వార్షికోత్సవం

జిల్లా-వార్తలు

ఘనంగా క్రాంతి హైస్కూల్‌ 36వ వార్షికోత్సవం

Jan 29,2024 | 21:11

ప్రజాశక్తి – కలిదిండి గ్రామీణ ప్రాంతంలో ప్రయివేటు విద్యాసంస్థ నెలకొల్పి 36 వసంతాలు పూర్తి చేసుకోవడం యాజమాన్య నిబద్ధతకు నిదర్శనమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు…

గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం అన్యాయం

Jan 29,2024 | 21:12

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని…

సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం

Jan 29,2024 | 21:10

జీలుగుమిల్లి : అంతర్‌ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల గుండా పన్నుల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర పన్నుల శాఖ ఏలూరు డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌…

ఆసరాతో అక్కచెల్లెమ్మలకు భరోసా

Jan 29,2024 | 21:10

ప్రజాశక్తి-తెర్లాం : ఆసరా పథకంతో అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. నాలుగో విడత ఆసరా సంబరాలను సోమవారం తెర్లాంలో నిర్వహించారు.…

అధికారులపై ఆక్రోశం

Jan 29,2024 | 21:09

ప్రజాశక్తి-రామభద్రపురం  : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం నుంచే అధికారుల పనితీరును ఎండగడుతూ…

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Jan 29,2024 | 21:07

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు సమస్యలు పరిష్కరించాలని ధర్నా ప్రజాశక్తి-ముత్తుకూరు:సమస్యలు పరిష్కరించాలని మండలంలోని పంటపాలెం, నారికేళ్లపల్లి, ఈపూరు, దొరువులపాలెం గ్రామస్తులు ముత్తుకూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో…

భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలి

Jan 29,2024 | 21:07

ప్రజాశక్తి – పాలకొండ : జగనన్న కాలనీ సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలంతో పాటు ఎటువంటి ప్లాట్‌ నెంబర్లు కేటాయించకుండా ఉన్న స్థలం ఆక్రమాలకు గురికాకుండా…

వైద్యపరీక్షలు తప్పనిసరి

Jan 29,2024 | 21:06

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జ్వరాలతో బాధపడే రోగులకు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని డోకిశీల ప్రాథమిక…

చట్టాలపై అవగాహన ఉండాలి : సిఐడి డిఎస్‌పి

Jan 29,2024 | 21:05

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులకు చట్టాలపై అవగాహన ఉండాలని సిఐడి డిఎస్‌పి డి.లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గిరిజన హక్కులు,…