జిల్లా-వార్తలు

  • Home
  • రాజకీయ బదిలీల రద్దు చేయాలి : యుటిఎఫ్‌

జిల్లా-వార్తలు

రాజకీయ బదిలీల రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Mar 15,2024 | 21:23

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉపాధ్యాయులు పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్‌ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వ…

మానవతకు ప్రతిరూపం వివేకా

Mar 15,2024 | 21:21

ప్రజాశక్తి – కడప జిల్లాలోని -16 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ నోటిఫికేషన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంయుక్త కలెక్టరు జి. గణేష్‌ కుమార్‌…

వైసీపీలో టికెట్ల టెన్షన్‌

Mar 15,2024 | 21:14

ప్రజాశక్తి – కడప ప్రతినిధివైసిపిలో టికెట్ల టెన్షన్‌ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ నేడో, రేపో ప్రకటన వెలువడనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తుది…

వైసీపీలో టికెట్ల టెన్షన్‌

Mar 15,2024 | 21:12

ప్రజాశక్తి – కడప ప్రతినిధివైసిపిలో టికెట్ల టెన్షన్‌ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ నేడో, రేపో ప్రకటన వెలువడనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తుది…

ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Mar 15,2024 | 21:10

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 16 నుంచి అంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవ…

ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Mar 15,2024 | 21:09

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 16 నుంచి అంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవ…

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : ‘సిటు’

Mar 15,2024 | 21:07

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ కె.రెడ్డెప్పరెడ్డి మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా…

పలుచోట్ల నూతన భవనాలు ప్రారంభం

Mar 15,2024 | 21:06

 ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మండ, దేవనాపురం, పెదరామ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి శుక్రవారం ప్రారంభించారు.…

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు : డిఇఒ

Mar 15,2024 | 21:06

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యా శాఖ అధికారి యు.శివ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం…