జిల్లా-వార్తలు

  • Home
  • సచివాలయాలు దేవాలయాలు : మంత్రి బొత్స

జిల్లా-వార్తలు

సచివాలయాలు దేవాలయాలు : మంత్రి బొత్స

Mar 2,2024 | 20:08

  ప్రజాశక్తి-గజపతినగరం :  ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో దేవాలయాల మాదిరి ప్రజలు సచివాలయాలకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స…

పల్స్‌ పోలియో పైఅవగాహనా ర్యాలీ

Mar 2,2024 | 19:08

లూటుకుర్రు పి హెచ్‌సి పరిధిలో అవగాహనా ర్యాలీ ప్రజాశక్తి-మామిడికుదురు లూటుకుర్రు పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ డివి.సత్యం, డాక్టర్‌ స్పందన ఆధ్వర్యంలో శనివారం రాజోలు రోటరీ క్లబ్‌ పల్స్‌…

మేదర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Mar 2,2024 | 19:05

మేదర్ల కార్మికులతో మాట్లాడుతున్న సూర్య ప్రకాష్‌ ప్రజాశక్తి -రామచంద్రపురం మేదర్లు ఎదుర్కొ ంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని వైసిపి ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్‌ హామీ ఇచ్చారు.…

అభివృద్ధి, సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యత

Mar 2,2024 | 19:03

అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌ ప్రజాశక్తి-ఉప్పలగుప్తం అభివృద్ధి, సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే…

ర్యాంప్ సర్వే ను వేగవంతం చేయాలి : కలెక్టర్

Mar 2,2024 | 17:44

ప్రజాశక్తి-కాకినాడ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(ఎంఎస్ఎంఈ) మెరుగు పరచడం, అభివృద్ధిని వేగవంతం చేసే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ర్యాంప్ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా…

లారీ,బస్సు ఢీ.. 30 మందికి గాయాలు

Mar 2,2024 | 16:42

ప్రజాశక్తి-పెళ్లకూరు(తిరుపతి) :పెళ్లకూరు మండలంలోని చవట కండ్రిగ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి.…

విజయవాడ అభివద్ధిపై చర్చకు సిద్ధమా : సిపిఎం బాబూరావు

Mar 2,2024 | 16:34

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌(విజయవాడ) : దేశ సమైక్యత కోసం నీతివంతమైన రాజకీయాలతో ప్రజలకు అండగా నిలిచే సిపిఎం వామపక్షాలను బలపరచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

రాజోలు తహశీల్దార్‌గా గోపాలకృష్ణ

Mar 2,2024 | 16:24

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండల తహశీల్దార్‌గా ఎ.గోపాలకృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఆలమూరు తహశీల్దార్‌గా విధులు నిర్వహించి…

శ్రీశైలం పాదయాత్రికులకు ఉచిత వైద్య శిబిరం

Mar 2,2024 | 16:06

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే కర్ణాటక, ఆంధ్ర భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆర్‌ఎంపీ వైద్యులు…