జిల్లా-వార్తలు

  • Home
  • పట్టాలిచ్చిన వారికి హుదూద్‌ ఇళ్లు అప్పజెప్పాలి : సిపిఎం

జిల్లా-వార్తలు

పట్టాలిచ్చిన వారికి హుదూద్‌ ఇళ్లు అప్పజెప్పాలి : సిపిఎం

Feb 20,2024 | 14:57

 హౌసింగ్‌ కార్యాలయం వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పట్టలిచిన వారికి హుదూద్‌ ఇల్లులు అప్పగించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.మంగళవారం హౌసింగ్‌…

జర్నలిస్టుపై దాడి దారుణం..

Feb 20,2024 | 14:48

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని…

బకాయిలు కోసం కలెక్టరేట్ ఎదుట జెఏసీ ధర్నా

Feb 20,2024 | 17:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాద్యాయులు ఇవ్వాల్సిన ఆర్ధిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎపి జె ఏ సి పిలుపులో భాగంగా జిల్లా జె…

మద్యం, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దాలి

Feb 20,2024 | 14:40

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కోనసీమ) : మద్యం మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు నాయకులతోపాటు ప్రజలు కృషి చేయాలని మద్యపాన నిషేధ ప్రసార కమిటీ అధ్యక్షులు బి.ప్రభుదాస్‌ అన్నారు. మంగళవారం…

శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే చర్యలు తప్పవు : ఎస్‌ఐ ఎన్‌.రాఘవేంద్రప్ప

Feb 20,2024 | 14:37

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ ఎస్సై ఎన్‌.రాఘవేంద్రప్ప పేర్కొన్నారు. ప్రజలతో స్నేహభావంతో మెలిగి సమస్యలు పరిష్కారానికి శక్తి…

ఓటు విషయమై బిఎల్‌ఓ లకు అవగాహన

Feb 20,2024 | 13:15

రాయదుర్గం (అనంతపురం) : అంగవైకల్యం ఉన్నవారు, 80 ఏళ్లు పైబడిన వఅద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసే విషయమై బిఎల్‌ఓ లకు అవగాహన సమావేశాన్ని మంగళవారం రాయదుర్గంలోని…

ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడిని ఖండిస్తూ .. పత్రికా విలేకరుల నిరసన

Feb 20,2024 | 12:51

ఇందుకూరుపేట (నెల్లూరు) : అనంతపురం జిల్లా రాప్తాడులో వైసిపి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరిపై దాడిని ఖండిస్తూ … ఇందుకూరుపేట మండల పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో…

విశాఖలో జేఏసీ భారీ ధర్నా

Feb 20,2024 | 12:33

విశాఖ : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్‌ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద…

టిడిపి సీనియర్‌ నాయకుడు గుండెపోటుతో మృతి

Feb 20,2024 | 11:48

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లిపూడి భాస్కరరావు సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పార్టీ నాయకులు తొలి…