జిల్లా-వార్తలు

  • Home
  • పోలింగ్‌ గతం కంటే మెరుగు

జిల్లా-వార్తలు

పోలింగ్‌ గతం కంటే మెరుగు

May 17,2024 | 20:04

కలెక్టర్‌కు అభినందనలు తెలిపిన ఎపి ఎన్‌జిఓస్‌ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం గతం కంటే ఎక్కువగా…

ఎవరికి వారే ధీమా

May 17,2024 | 20:03

అంచనాల్లో తల మునకలు ప్రజాశక్తి-గజపతినగరం  : గజపతి నగరం నియోజక వర్గంలో వైసిపి, టిడిపి అభ్యర్థులు గెలుపు అవకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌…

రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తి

May 17,2024 | 20:02

వ్యవసాయ అధికారిణి ఉషారాణి ప్రజాశక్తి – భీమడోలు మండల పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ కార్యక్రమం పూర్తయిందని వ్యవసాయ అధికారిణి ఉషారాణి తెలిపారు.…

రక్తపోటుపై అవగాహన ర్యాలీ

May 17,2024 | 20:00

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ప్రపంచ రక్తపోటు దినోత్సోవం సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు…

May 17,2024 | 19:59

మహిళా ఓట్లుపైనే ఆశలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్‌పై ప్రధాన పార్టీల్లో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలో…

ఎన్నికల సిబ్బంది సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

May 17,2024 | 19:58

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ విజయవంతం చేసినప్పటికీ, విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో…

అందరూ సమన్వయం పాటించండి

May 17,2024 | 18:20

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను). ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,అభిమానులకు, ఎంపీపీ, జడ్పిటిసిలు, మండల…

ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తులు ఆహ్వానం

May 17,2024 | 17:04

ప్రజాశక్తి – సామర్లకోట : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు లోని ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల…

వేసవి శిబిరంలో సైన్స్ ప్రయోగాలపై శిక్షణ

May 17,2024 | 17:02

ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో బాలలకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక…