జిల్లా-వార్తలు

  • Home
  • బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి

జిల్లా-వార్తలు

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి

Feb 26,2024 | 23:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ ఎన్నికల విధులకు సంబంధించి నోడల్‌ అధికారులకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో…

శరవేగంగా రోడ్డు పనులు

Feb 26,2024 | 23:29

ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్డు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పోరాట పలించింది. దీంతో రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు, స్థానిక…

జనసేనలో ముసలం

Feb 26,2024 | 23:28

జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కు మొండిచేయి నేడు కడియం నుంచి రాజమహేంద్రవరం దేవీచౌక్‌ వరకూ జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిది జనసేన పార్టీలో…

డబ్ల్యుటిఒ ఒప్పందాలను వ్యతిరేకించాలి

Feb 26,2024 | 23:21

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఒప్పందాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమానికి మద్దతు సంయుక్త కిసాన్‌ మోర్చా, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి…

నిధులు దారిమళ్లింపుపై సర్పంచ్‌ల ఆందోళన

Feb 26,2024 | 23:20

ప్రజాశక్తి-అనకాపల్లి కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టర్‌ కార్యాలయం వద్ద పంచాయతీ రాజ్‌…

భరత్‌ను గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి

Feb 26,2024 | 23:18

ప్రజాశక్తి-అనకాపల్లి వైసిపి అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తా తీసుకోవాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి…

గంజాయి కేసును ఛేదించిన పోలీసులు

Feb 26,2024 | 23:16

ప్రజాశక్తి-మోతుగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, మోతుగూడెంలోని ఐఎన్‌టియుసి 327 యూనియన్‌ కార్యాలయంలో ఈ నెల 17న పట్టుబడిన 5.3 కేజీల గంజాయి కేసును పోలీసులు…

ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలన్నీ ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేయాలని రాస్తారోకో

Feb 26,2024 | 23:14

ప్రజాశక్తి-రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఆదివాసీ పట్టాభద్రులతోనే భర్తీ చేయాలని కోరుతూ భారత్‌ ఆదివాసీ పార్టీ, ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట…

ఒడిగోస్‌ సిఇఒ వినోద్‌కు ఎక్స్లెన్స్‌ అవార్డు

Feb 26,2024 | 23:06

ప్రజాశక్తి – కాకినాడ జెఎస్‌ఎంఆర్‌వి ఒడి గోస్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వార వినోద్‌కు హైదరా బాద్‌ ఎక్స్లెన్స్‌ అవార్డు లభించింది. స్థానిక రమణయ్య పేటలోని 3…