జిల్లా-వార్తలు

  • Home
  • రవాణారంగ బంద్‌ జయప్రదానికి పిలుపు

జిల్లా-వార్తలు

రవాణారంగ బంద్‌ జయప్రదానికి పిలుపు

Jan 27,2024 | 21:33

ఫొటో : మాట్లాడుతున్న ఆటో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ రవాణారంగ బంద్‌ జయప్రదానికి పిలుపు ప్రజాశక్తి-ఇందుకూరుపేటకేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న వినాశకర ఈ…

పౌష్టికాహారంతోసంపూర్ణ ఆరోగ్యం

Jan 27,2024 | 21:33

ప్రజాశక్తి-మక్కువ : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ఫ్రీజం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా…

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

Jan 27,2024 | 21:31

ఫొటో : జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి ప్రజాశక్తి-అనంతసాగరం : వాహనాలు నడిపే సమయలో వాహనదారులు తగిన జాగ్రత్తలు…

వృద్ధుల బాధ్యత కుటుంబ సభ్యులదే

Jan 27,2024 | 21:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  వద్ధులను గౌరవించుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ డి.సౌజన్య అన్నారు. శనివారం మండలంలోని నర్సిపురం పంచాయతీ కార్యాలయంలో…

మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తా

Jan 27,2024 | 21:05

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా…

కురుపాంలో విజయమే లక్ష్యం

Jan 27,2024 | 21:04

ప్రజాశక్తి – కురుపాం : కురుపాం నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌…

మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తా

Jan 27,2024 | 21:03

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా…

విజయగర్జన

Jan 27,2024 | 21:02

ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది.…

విజయగర్జన

Jan 27,2024 | 21:01

ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది.…