వర్షంతో సిఎం సభకు ఆటంకం
చిత్తడిగా మారిన సభా ప్రాంగణం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సిఎం జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభకు శుక్రవారం సాయంత్రం…
చిత్తడిగా మారిన సభా ప్రాంగణం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సిఎం జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభకు శుక్రవారం సాయంత్రం…
ఐక్యతా అభివాదం చేస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : రానున్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించటం ద్వారా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలని సిపిఎం, సిపిఐ…
టిడిపిలో చేరుతున్న క్రిస్టినా దంపతులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ…
ప్రత్తిపాడులో ఏర్పాట్లపై నాయకులతో మాట్లాడుతున్న బి.రామాంజనేయులు ప్రజాశక్తి – తాడికొండ, ప్రత్తిపాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలోని…
ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో 81 శాతం, సీనియర్ ఇంటర్లో 87 శాతం ఉత్తీర్ణత శాతంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.…
ప్రజాశక్తి-గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వ, కృష్టా పశ్చిమ డెల్టా కాల్వకు విడుదల చేసిన నీటి ద్వారా జిల్లాలో తాగునీటి చెరువులను నూరు శాతం నింపేలా…
ఈపూరు మండలం ఊడిజర్ల సమీపంలో కుడి ప్రధాన కాల్వలో సాగర్ జలాలు ప్రజాశక్తి-ఈపూరు : నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు చాలా రోజులు తర్వాత సాగర్ కుడి…
ఐసిడిఎస్ పీడీ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమ్మె సందర్భంగా 42 రోజుల సమ్మె కాలానికి ఇస్తామన్న వేతనంతో…
ప్రజాశక్తి – యడ్లపాడు : ‘వేదిక’ తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనం ద్వారా ఏడు కళాపరిషత్లు ఒకేమాట.. ఒకేబాటగా కొనసాగుతాయని సంస్థ చైర్మన్ డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు…