జిల్లా-వార్తలు

  • Home
  • స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌

జిల్లా-వార్తలు

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌

May 16,2024 | 23:45

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌ప్రజాశక్తి- వి కోట: మండల కేంద్రమైన వీకోటలోని బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్వామి కన్నన్‌కు ఎస్‌వి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.…

పంట పొలాలపై ఏనుగుల దాడి

May 16,2024 | 23:43

పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి- వీకోట: మండల పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి గ్రామసమీపంలోని పంట పొలాలపై ఏనుగులు దాడులకు పాల్పడ్డాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ…

అపరిశుభ్రతకు నెలవుగా ఆసుపత్రి

May 16,2024 | 23:35

ప్రజాశక్తి- పెదబయలు : పెదబయలులోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం అపరిశుభ్రత, అసౌకర్యాలకు నెలవుగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు విమర్శించారు. ఆసుపత్రికి అనారోగ్యంతో వస్తే,…

కన్నారావు ఆశయాలకు పాటుపడదాం

May 16,2024 | 23:35

ప్రజాశక్తి-ఉక్కునగరం : సిఐటియు సీనియర్‌ నాయకుడు ఉప్పిలి కన్నారావు ఆశయాలకు పాటుపడదామని స్టీల్‌ జోన్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. కొండయ్యవలస సిడబ్ల్యుసిలో సిఐటియు అగనంపూడి ఏరియా…

స్ట్రాంగ్‌రూం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

May 16,2024 | 23:33

ప్రజాశక్తి -పాడేరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌, ఎం విజయసునీత గురువారం తనిఖీ…

సాదాసీదాగా మండల సమావేశం

May 16,2024 | 23:29

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చర్చలు, తీర్మానాలు లేకుండానే ముగింపు ప్రజాశక్తి -అనంతగిరి : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్చలు, తీర్మానాలు, ప్రతిపాదనలు, ఆమోదాలు,…

పరిశ్రమలకనుగుణంగా గీతం కెమిస్ట్రీ కోర్సులు

May 16,2024 | 23:27

 ప్రజాశక్తి -మధురవాడ : పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ రసాయన శాస్త్రవిభాగం బోధన, పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తోందని గీతం…

అధిక రసాయనాలు వినియోగిస్తే అనర్థం

May 16,2024 | 23:27

అధిక రసాయనాలు వినియోగిస్తే అనర్థం మత్సవానిపాలెంలో విజయవంతమైన రైతు సదస్సు ప్రజాశక్తి -కొత్తకోట : అధిక రసాయనాల ఉపయోగిస్తే అనర్థమని ి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ మోషే,…

డెంగీపై అవగాహన ర్యాలీ

May 16,2024 | 23:26

ప్రజాశక్తి-యంత్రాంగం ఆనందపురం : ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్భంగా చందక గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు మాట్లాడుతూ, దోమలు…